Home » Author »naveen
అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాను ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున..
కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యరీతిలో డకౌట్ అయ్యాడు. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా, కోహ్లీ ఔట్ పై వివాదం చెలరేగింది. టీవీ..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు చెప్పడం మరింత ఆందోళ
కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 4 నుంచి 6 వారాల వ్యవధిలో రెండో డోసుకు అనుమతి ఇవ్వాలన్నారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్..
భార్యపై కోపంతో కన్న బిడ్డనే పొట్టన పెట్టుకున్నాడో కీచక తండ్రి. ఏడాది వయసున్న చిన్నారిని.. కనికరం లేకుండా కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. సిద్దిపేట జిల్లా..
నెలాఖరులోగా అప్ ఘాట్ రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేయాలని చెప్పారు. శనివారం నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలు పంపేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
మటన్.. ఎంత పని చేసింది.. ఓ పచ్చని సంసారంలో నిప్పులు పోసింది. భార్య, భర్త మధ్య కీచులాటకు కారణమైంది. ఏకంగా ఆ జంట విడిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన టెస్ట్ కెరీర్ లో చెత్త రికార్డ్ నెలకొల్పాడు. ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లి వివాదాస్పద రీతిలో..
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 70 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు..
ఒడిశాలోని దెంకనల్ లో ఉన్న ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. ఏకంగా 56మంది విద్యార్థులకు కరోనా సోకింది. కాగా, పాజిటివ్ గా వచ్చిన వారందరినీ క్యాంపస్ లో క్వారంటైన్
రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కఠిన ఆంక్షలు విధించింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలర్ట్. మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయండి. ఈ మేరకు థ్రెట్ఫ్యాబ్రిక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫోన్ యూజర్లను హెచ్చరించింది.
మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. మహిళకు రక్షణ ఉండడం లేదు. నడిరోడ్డుపై స్త్రీ ఒంటరిగా తిరిగే రోజులు ఇంకా రాలేదనిపిస్తోంది.
వ్యాక్సినేషన్ రేటుని పెంచడానికి వినూత్నంగా ఆలోచించింది. బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకుంటే స్మార్ట్ ఫోన్ ఫ్రీగా ఇస్తామంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్. భారీగా పరివర్తనం చెందిన ఈ వేరియంట్ కు వ్యతిరేకంగా భారతదేశం ఇతర దేశాల కంటే చాలా ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తిని కలిగి ఉండే అవకాశం ఉందన్నారు WHO..
పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ పొందేందుకు ఏటా బ్యాంకులు/పోస్టాఫీసులకు లైఫ్ సర్టిఫికెట్/జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పించాల్సిన గడువును పొడిగించింది.
సింగర్ హరిణి రావు తండ్రి ఏకే రావు మృతి కేసులో మిస్టరీ వీడింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీలో సంపూర్ణ గృహహక్కు పథకం (వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్-ఓటీఎస్) వివాదాస్పదమైంది. లబ్దిదారులను అధికారులు బలవంతం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో విపక్షాలు ప్రభుత్వాన్ని..
తిరుపతి, తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డును చెన్నై ఐఐటీ నిపుణులు పరిశీలించారని ఆయన తెలిపారు.