Home » Author »naveen
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. పలు విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కరీంనగర్ లోని చల్మెడ మెడికల్ కాలేజీలో 39మంది వైద్య విద్యార్థులు కరోనా..
తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో కొండచరియల విరిగిపడ్డ ప్రాంతాలను కేరళ అమృతా విశ్వవిద్యాలయం నిపుణుల బృందం పరిశీలించింది.
తిరుమల శ్రీ వరాహ స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి. 624 రోజుల తర్వాత వరాహ స్వామి ఆలయంలో దర్శనాలను టీటీడీ ప్రారంభించింది. కరోనా కారణంగా..
కాసేపట్లో పెళ్లి.. వరుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తాను ఓ ఇంటి వాడిని కాబోతున్నాననే ఆనందం అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెళ్లి పనులన్నీ సజావుగా జరిగాయి. పెళ్లి తంతు జరుగుతోంది.
ప్రేమకు ఒప్పుకోలేదనో, పెళ్లికి నో చెప్పిందనో అమ్మాయిలపై యాసిడ్ దాడులు జరిగిన ఘటనలు ఎన్నో. ప్రేమోన్మాదుల దాడిలో ఎంతోమంది అమ్మాయిలు ప్రాణాలు కూడా వదిలారు. కానీ, ఈ మధ్య కాలంలో సీన్..
తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో చెన్నై, ఢిల్లీ ఐఐటీ నిపుణుల పరిశీలన చేశారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంపై అధ్యయనం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వణుకు పుట్టిస్తున్న వేళ హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో కరోనా కలకలం రేగింది. పీరంచెరువులోని ఓ అపార్ట్ మెంట్ లో ఏకంగా 10మందికి పాజిటివ్ గా..
ఉత్తరాంధ్రను టెన్షన్ పెట్టిన జొవాద్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ఆదివారం అర్థరాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది.
కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను వందల కోట్ల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు రోజుకో మలుపు..
ఇండోనేషియాలో జావా ఐల్యాండ్ లోని మౌంట్ సెమేరు అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో ఆ ప్రాంతం అంతా బూడిద కమ్మేసింది. అగ్నిపర్వతం బద్దలు కావడంతో స్థానికులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని..
హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారం స్థలంలో నిర్మించ తలపెట్టిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి 1100 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం..
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. భారత జట్టు ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. ముందు బ్యాటర్లు..
ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. కొంతమంది వ్యక్తులు.. మాయలు, మంత్రాలు, తాంత్రిక పూజలు అంటూ మూర్ఖంగా వ్యవహరిస్తూ ప్రాణాలు బలి తీసుకుంటున్నారు.
గేటుకు గ్రీజు వేయించలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు కడతాడా? గేటుకి రిపేర్ వస్తే ఏడాది అయినా చేయలేదు. ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62మంది..
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలనే డిమాండ్ తో రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లా గూడూర పరిధిలో కొనసాగుతోంది. ఈ నెల 17న తిరుపతిలో యాత్ర ముగియనుంది. ఆ రోజున..
ఓ తల్లి తన్న కన్నకొడుకునే చెప్పుతో చితక్కొట్టింది. ఆ తల్లి చేసిన పని కొడుకునే కాదు చుట్టుపక్కల వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత విషయం తెలిసి.. అంతా.. ఆ తల్లిని ప్రశం
రాజమండ్రిలోని ఓ థియేటర్ లో అఖండ సినిమా చూస్తున్న సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. విరామ సమయంలో బయటకు వచ్చి పక్కన ఉన్నవారితో మాట్లాడుతుండగా..
అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాను ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున..
కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యరీతిలో డకౌట్ అయ్యాడు. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కాగా, కోహ్లీ ఔట్ పై వివాదం చెలరేగింది. టీవీ..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు చెప్పడం మరింత ఆందోళ