Home » Author »naveen
నవంబర్ నెల ముగిసింది. కొత్త నెల డిసెంబర్ లోకి ఎంటర్ అయిపోయాం. అదే సమయంలో కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చేశాయి. డిసెంబర్ 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. ఈ కారణంగా సామాన్యులపై..
ఒమిక్రాన్ భయంతో ఇండియాలో ఉన్న వివిధ దేశాల ప్రజలు తిరిగి సొంత దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరిగాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభించనుందనే భయాల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి తెలంగాణలో స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని
టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ కి చెందిన స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ భారతదేశంలో పైలట్ సేవలను ప్రారంభించడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది.
కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కట్టడికి అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా పలు..
అక్షర తపస్వి సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెలుగు పాటను కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు. ఆయన పాటల్లో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుంది. ఆయన లేరనే వాస్తవం జీర్ణించుకోలేనిది.
పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎండ్ల బండి నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిరసనలో భాగంగా ఎడ్లబండిని
అతడు స్మార్ట్ విపరీతంగా అడిక్ట్ అయ్యాడు. ఎంతగా అంటే.. చివరికి గతాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. తీవ్ర మానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగబట్టాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది.
భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో వింతలు చోటు చేసుకున్నాయి. ఇటీవల తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్లో ఓ ఇంట్లో 25 అడుగుల వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి ఒక్కసారిగా పైకి రావడం అందరినీ..
నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది.
ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి..
భారత దేశంలో ఇప్పటివరకు మొత్తం 70 వేల మంది సైనికులకు కరోనా సోకినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ తెలిపారు. రాజ్యసభలో కొవిడ్ కేసులపై అడిగిన ప్రశ్నకు అజయ్
భారీ వర్షాలు, వరదలు ఏపీని అతలాకుతలం చేశాయి. కనీవిని ఎరుగని రీతిలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కొత్త సీఈవోగా(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియామకం అయ్యారు. భారత్లో పుట్టిన పరాగ్ అగర్వాల్..
కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయానికి రెండు అంశాలు అడ్డుపడ్డాయి. ఒకటి వెలుతురు లేమి. రెండోది..
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు. గత రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొందరు రచ్చ చేశారని.. అసలు బిగ్ బాస్ హౌస్
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాలు మారిపోతున్నాయి. సుందరంగా తయారవుతున్నాయి. ఎప్పుడూ అధికారుల హడావుడి, వచ్చీ పోయే వాహనాల సైరన్లు, మంత్రుల ఎమ్మెల్యేల విజిటింగ్ తో బిజీబిజీగా
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కొత్త వేరియంట్ పై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.