Home » Author »naveen
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కొత్త వేరియంట్ పై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఏపీ సీఎం జగన్తో కేంద్ర బృందం భేటీ అయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని జగన్కు వివరించింది. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర..
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయానికి వికెట్ దూరంలో నిలిచిపోయింది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అనూహ్యంగా యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో రవి అభిమానులు షాక్ తిన్నారు. కాగా, యాంకర్ రవికి అన్యాయం జరిగింది..
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ను హైదరాబాద్ తరలించారు..
శివశంకర్ మాస్టర్ ఇక లేరు అనే వార్త తెలిసి తన గుండె బద్దలైంది. ఆయన్ను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేశాం. కానీ దేవుడికి ఇతర ప్లాన్లు ఉన్నట్టున్నాయి.
శివశంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివశంకర్ మాస్టర్ ఒక పక్క వ్యక్తిగతంగా, మరో పక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 75శాతం ఊపిరితిత్తులకు..
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. మృతుడిని నరేంద్రుని చిరు సాయిగా గుర్తించారు. సాయిది సూర్యాపేట. జాబ్ ముగించుకుని రూమ్ కి వెళ్తున్న సమయంలో సాయి ప్రయాణిస్తున్న
కడప జిల్లాలో వర్షాలకు ఇళ్లు నానిపోతున్నాయి. రైల్వే కోడూరు శివారు ప్రాంతంలోని గుంజనేరు కాలువ తీరం వెంబడి ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఇల్లు వెనక్కి ఒరుగుతున్న విషయాన్ని..
భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. స్కూళ్లకు రేపు (నవంబర్ 29,2021) సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతుండగా, రాబోయే..
ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో మరికొందరు అమ్మాయిలను మోసం చేస్తున్నారు. మాయమాటలతో నమ్మించి వారి గొంతు కోస్తున్నారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు.
ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన..
ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులకు హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి రాష్ట్రానికి..
ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్ తో పాటు..
ఒమిక్రాన్.. ప్రపంచవ్యాప్తంగా మరోసారి దడ పుట్టిస్తున్న కరోనావైరస్ కొత్త వేరియంట్. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాపించింది. డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు హెచ్చరించారు.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెస్తున్నా, రేప్ కేసుల్లో రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మార్పు రావడం లేదు. మహిళకు రక్షణ లభించడం లేదు. కామాంధులు రెచ్చిపోతున్నారు.
ఇప్పటికే ప్రీ పెయిడ్ రీచార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచి వినియోగదారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎయిర్ టెల్.. దాన్ని నుంచి కోలుకోకముందే మరో షాక్ ఇచ్చింది. అదనపు డేటా కూపనన్లు కూడా..
సర్వత్రా ఆందోళన నెలకొన్న ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కొవిడ్ టీకాలు..
కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. క్రమంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగుచూసిన ఒమిక్రాన్ ఆ తర్వాత..