Home » Author »naveen
తెలంగాణలో యాసంగి వరి పారాబాయిల్డ్ రైస్ కే అనుకూలం. రైతులు యాసంగిలో వరి వేయొద్దు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న వారు మాత్రమే వరి వేయొచ్చు. వరి పంట సొంత రిస్క్ తో..
ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న దేశాలు కొత్త వేరియంట్ కారణంగా భయపడుతున్నాయి. మళ్లీ టెన్షన్ మొదలైంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్..
పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై తమ పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్ లో..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాలేజీలో లెక్చరర్ అరాచకం సృష్టించాడు. పీవీసీ పైపులు, అట్టలతో విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. హోంవర్క్ చేయలేదనే కారణంతో..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్కు ఆధార్ తో లింక్ చేయడం తప్పనిసరి అని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గడువు
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ శుభ్మన్ గిల్(1)ను కివీస్ బౌలర్ జేమీసన్ బౌల్డ్..
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని..
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 296 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
వినువీధిలో వింత చోటు చేసుకుంది. మేఘాలు పాప్ కార్న్ ఆకారంలో కనువిందు చేశాయి. అప్పుడే వేపిన పేలాలు ఎలా పొంగుతాయో ఆ రీతిలో కనిపించిన మేఘాలను..
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ప్రేయసితో పాటు ఆమె కుటుంబాన్ని...
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. తరుచూ ఇబ్బందుల్లో పడుతోంది. ఇటీవల అమెజాన్ వేదికగా జరుగుతున్న గంజాయి అమ్మకాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మన దేశంలో పెళ్లిళ్ల కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తుంటారు. డెకరేషన్, ఫొటోలు, భోజనాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తారు. ఇక కట్నం గురించి చెప్పక్కర్లేదు.
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మార్పు రావడం లేదు. మహిళకు రక్షణ లభించడం లేదు. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరుపై కన్నేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 84 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు..
డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబర్ 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇక తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళం, అసమ్మతి, అంతర్గత విభేదాలు తృణమూల్ కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయా? కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో టీఎంసీ బలపడుతోందా? తాజా రాజకీయ..
ఆరోగ్య అసరా ద్వారా ఆపరేషన్ ద్వారా నెలకు రూ.5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామని జగన్ అన్నారు. పిల్లల కోసం తిరుపతిలో హార్ట్ కేర్ సెంటర్ ను ఓపెన్ చేశామన్నారు.
9వేల 712 పోస్టులు రిక్రూట్ చేసుకున్నామని, 11 వేల పోస్టులను భర్తీ చేసామన్నారు. మరో 14,786 పోస్టులు ఫిబ్రవరి లోపు భర్తీ చేయబోతున్నామన్నారు. వైద్య రంగంలో 60వేల పోస్టులు
ఏపీలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారస్థాయికి చేరాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం..