Home » Author »naveen
కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. అమెరికన్లు నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రపంచంలో కరోనా కారణంగా అత్యధికంగా ప్రభావితం అయిన దేశం ఏదైనా ఉందంటే..
ఇప్పటికే ఎయిర్ టెల్ కంపెనీ మొబైల్ రీచార్జ్ టారిఫ్ ధరలను భారీగా పెంచింది. ఇప్పుడు మరొక టెలికం కంపెనీ కూడా ఎయిర్ టెల్ బాటలోనే పయనించింది. రీచార్జ్ టారిఫ్ ధరలు భారీగా..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
భారీ వర్షాలతో రైతాంగం కుదేలైంది. కనీవిని ఎరుగుని వర్షాలు, వరదలతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రైతులకు కాస్త..
వర్ష బీభత్సంతో చెల్లాచెదురైన కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే అనంతరం బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా నష్టపరిహారం..
డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త టాలెంట్, కాస్త క్రియేటివిటీ ఉంటే చాలు.. డబ్బు దానంతట అదే వస్తుంది. అవును.. యూట్యూబ్ పుణ్యమా అని..
హైకోర్టు నుంచి తప్పించుకోడానికే హడావిడి నిర్ణయం తీసుకుందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం జగన్
ఏపీలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 127 కేసులు నమోదయ్యాయి. 18వేల 777 శాంపుల్స్ పరీక్షించారు. వీటిలో
మూడు రాజధానుల బిల్లుని ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. వికేంద్రీకరణ అంశంపై కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తుందనే..
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. తాజా నిర్ణయంతో సీఎం జగన్ తన తప్పు ఒప్పుకున్నట్లే అని ఆయన అన్నారు.
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను దేశం మొత్తం ఖండించాలి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల మాటలు కలిచి వేశాయి. ఒక మహిళగా తోటి మహిళకు జరిగిన..
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం తన మనసులో మాట బయటపెట్టాడు. ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని మోర్గాన్ అన్నాడు. ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న టీ 10 లీగ్ లో ఢిల్లీ బుల్స్..
సోషల్ మీడియా వచ్చాక ఫేక్ న్యూస్ లు ఎక్కువైపోయాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. నకిలీ వార్తలు, ఫేక్ పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి.
'షార్ట్స్’ ధరించి ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. బ్యాంకు సిబ్బంది అతడిని వెనక్కి పంపేశారు. ప్యాంటు ధరించి రావాలని చెప్పారు.
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. అత్యధిక సార్లు 50 ప్లస్ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చివరి, మూడో టీ20 మ్యాచ్ లోనూ భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటర్లు రాణించారు. తర్వాత బౌలర్లు నిప్పులు చెరిగారు.
ఏపీకి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. నిన్నటి పోలిస్తే కరోనా కేసులు కాస్త పెరిగినా.. ఒక్క మరణం కూడా నమోదవ లేదు. నిన్న 164 కేసులు నమోదవగా, ఇవాళ
న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ముందు 185 పరుగుల టార్గెట్ ఉంచింది.
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందు జరిగిన ఘోరం ప్రయాణికులను భయపెట్టింది. రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్
అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని తేల్చి చెప్పారు. అదొక్కటే రాజధానిగా ఉంటుందన్నారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.