Home » Author »naveen
మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుని కూడా వాన కష్టాలు వదల్లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని చంద్రబాబు ఇంటిని భారీ వరద ముంచెత్తింది. ఇంటి వెనుక పొలాలపై నుంచి..
ఆరోగ్యానికి మంచిదని, పొట్టను శుద్ధి చేసే గుణం ఉందని గోవు మూత్రం తాగేవాళ్లు లేకపోలేదు. కానీ, ఆవు పేడ తింటే ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పేవారని, ఆవు పేడను తినే వారిని..
కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు మోగాయి.
రేప్ చేయాలంటే భయపడేలా పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు లైంగిక సామర్థ్యం లేకుండా చేయాలని నిర్ణయించింది.
చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లతో వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను..
తిరుపతిలో వర్ష బీభత్సంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. భారీ వర్షాలతో నిరాశ్రయులైన తిరుపతి ప్రజలకు పార్టీ కేడర్ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
చిత్తూరులో తృటిలో ప్రమాదం తప్పింది. ఓ స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది చిన్నారులు ఉన్నారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 31వేల 473 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 222 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి అధికార పార్టీపై ఫైర్ అయ్యారు. జడ్పీటీసి, ఎంపీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ లోనూ అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందన్నారు. హీర మండలం జడ్పీటీసీగా టీడీపీ..
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలు, వరదలు జిల్లాను వణికిస్తున్నాయి.
జాత్యంహాకర దాడుల వ్యవహారం టెస్లాను చిక్కుల్లో పడేసింది. భారీగా నష్టపోయే పరిస్థితి తెచ్చింది. కోర్టు.. టెస్లాకు ఏకంగా వెయ్యి కోట్ల జరిమానా విధించింది. అంత భారీ మొత్తంలో ఫైన్ వేయడంతో
పెన్షన్ రద్దు కావడంతో ఆవేదనలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పింఛను రద్దు అయిన వారు మరోసారి
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో 2వేల 190 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భారత్ బోణీ కొట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన తొలి మ్యాచ్ లో కివీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది.
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని..
కబేళా నుంచి తప్పించుకున్న ఓ ఆవు ఏకంగా 800 కిమీ ప్రయాణం చేసి తన ప్రాణాలు కాపాడుకుంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఆ ఆశ్చర్యకర ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది.
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఫలితాలతో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని, ఆయన మర్యాదపూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మున
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు.
చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరని, ఆ విషయం తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. బాబు మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. అందుకనే తెలుగుదేశం పార్టీనీ..