Home » Author »naveen
వరి కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్తాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు.
స్మార్ట్ ఫోన్ యూజర్లను గూగుల్ హెచ్చరించింది. ఒకవేళ మీ ఫోన్ లో ఈ యాప్స్ వెంటే వెంటనే డిలీట్ చేయాలంది. ఆ యాప్స్ ఏవి అంటే..
హన్మకొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. కారు అద్దాలు పగులగొట్టి రూ.25 లక్షలు చోరీ చేశారు. నక్కలగుట్ట హెచ్డీఎఫ్సీ బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఈ ఘరానా లూటీ జరిగింది.
మృతదేహాలకు పోస్టుమార్టం సమయం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భారత్ చేతికి ప్రిడేటర్ డ్రోన్లు అందనున్నాయి. అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన చిత్రం జై భీమ్. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అదే సమయంలో పలు వివాదాల్లో చిక్కుకుంటోంది.
తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం కానుంది. రేపు (నవంబర్ 16,2021) సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన..
తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు అందిన వెంటనే పార్టీలో చేరతానని అన్నారు. గత 26 ఏళ్లలో..
కరోనా మహమ్మారి సమయంలో సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల ఆదరణ పొందిన నటుడు, పేద ప్రజల ఆపద్భాంధవుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి సోనూ సూద్. ఆపదలో ఉన్న ఎంతోమందికి సాయం చేసిన గొప్ప మానవతావాది
చీర కట్టుకుని రావాల్సిందే.. ఇదీ.. స్కూల్ టీచర్లకు విధించిన కొత్త ఆంక్షలు. ఈ ఆంక్షలు విధించింది ఎక్కడో తెలుసా?
ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ 2021 విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇదే తొలిసారి. ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అట్టడుగు స్థాయిలోనూ పటిష్ట న్యాయ వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిలషించారు. లేకుంటే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ సాధ్యం కాదని అన్నారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి వెళ్లే క్రమంలో ఏపీ సీఎం జగన్ ఓ మహిళ పట్ల స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోది. దటీజ్ జగన్ అని నెటిజన్లు కితాబిస్తున్నారు.
నెలరోజుల పాటు వినోదం అందించిన టీ20 వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి.
NTR వ్యాఖ్యాతగా జెమినీ టీవీ చానల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతి పెద్ద గేమ్ షో "ఎవరు మీలో కోటీశ్వరులు". ఈ షోలో హిస్టరీ క్రియేట్ అయ్యింది. తొలిసారి ఓ వ్యక్తి కోటి రూపాయలు..
ఈక్వెడార్లోని ఓ జైల్లో ఖైదీల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 68 మంది చనిపోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బాలల దినోత్సవం వేళ ఓ మైనర్ బాలికపై జరిగిన దారుణ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘోరం యావత్ దేశాన్ని షాక్ కి గురి చేస్తోంది. ఓ మైనర్ బాలికపై ఏకంగా 400 మంది మృగాళ్లు అత్యాచారానికి..
తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు మరోసారి లేఖ రాశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్) కింద సిరిసిల్లలో మెగా పవర్లూమ్..
స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్న ఈ రోజుల్లోనూ ఇంకా పరువు, ప్రతిష్ట పేరుతో కొందరు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. పరువు పేరుతో కడుపున పుట్టిన పిల్లలను కడతేరుస్తున్నారు. కూతురు..