Home » Author »naveen
టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు ఓ భక్తుడు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ఆ మొత్తానికి
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లీగల్ అధికారిగా రెడ్డప్ప రెడ్డిని కొనసాగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లీగల్ అధికారిగా మాజీ న్యాయాధికారిని నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక
టీ20 వరల్డ్ కప్ సెకండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. పాకిస్తాన్ నిర్దేశించిన 177 పరుగుల టార్గెట్ ను
చైనాకు జీవిత కాల అధినాయకుడిగా జీ జిన్పింగ్ను నియమించేందుకు వీలుగా అధికార కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) గురువారం చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.
అసలే కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పుడు వింత వ్యాధులు భయపెడతున్నాయి. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
హైదరాబాద్లో ఓ యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. దోమలగూడలో నివాసం ఉంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది.
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 37వేల 540 మందికి కరోనా పరీక్షలు చేయగా, 286 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారైక్కల్, శ్రీహరికోట మధ్య చెన్నైకి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు..
తుపాను కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలోని తీరప్రాంత 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ ఫేక్ సీఎం అన్నారు. ఫోర్జరీ సంతకాలతో వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎయిమ్స్కి భవనం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం భూమితో పాటు భవనం కూడా ఇచ్చిందని..
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ తరుఫున మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి అంతా తామై వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్లుగా కుప్పంకు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అధిక పార్కింగ్ ఫీజు వసూలుపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ స్పందించారు. అధిక చార్జీలు వసూలు చేయడం లేదన్నారాయన. నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్న
కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన కొత్త పుస్తకంలో హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్లతో పోల్చారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇస్లామిక్ జీహాద్తో..
టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో జరిగిన పోరులో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి..
ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వింటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పీఆర్సీ నివేదికపై ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా..
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెంచినా విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. బంగారం స్మగ్లింగ్ కు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. తాజాగా..
టీ20 వరల్డ్ కప్ తొలి సెమీస్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్
జగన్ ఇంటిని తాకుతానంటున్నాడని... నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి జగన్ గుమ్మాన్ని తాకాలని సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని. సీఎం ఇంటి గుమ్మం తాకినా సరే చంద్రబాబు, లోకేష్ తోలు