Home » Author »naveen
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై బెంగళూరు ఎయిర్ పోర్టులో దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టు లాంజ్ లో నడుచుకుంటూ వెళ్తున్న విజయ్ సేతుపతిపై వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి దాడి
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతికి దగ్గరైన ఓ యువకుడు.. ఆమెను లోబర్చుకుని నగ్న చిత్రాలు తీసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత
ఈ నెల 19న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేయనుంది.
టీ20 వరల్డ్ కప్ 2021లో బిగ్గెస్ట్ సిక్స్ నమోదైంది. ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రసెస్ అరుదైన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో బిగ్గెస్ట్ సిక్స్..
టీ20 వరల్డ్ కప్ లో కీలక పోరులో వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా గెలిచింది. సెమీస్ అవకాశాలను మెరుగు పరుచుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆసీస్
ఒకవేళ కివీస్ గెలిస్తే అది నేరుగా సెమీస్ చేరే అవకాశం ఉండగా.. అఫ్ఘాన్ గెలిస్తే ఆ జట్టుతో పాటు భారత్ కూ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కివీస్ పై అప్ఘానిస్తాన్ గెలవాలని భారత అభిమానులు.
టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశలో భాగంగా నేడు గ్రూప్-1లో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. అబుదాబిలో వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం స్పందించింది. ప్రజలకు స్పల్ప ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈసారి పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో పెట్రోలు ధరలు కనీసం రూ.16 తగ్గించి తీరాలని చంద్రబాబు
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత
మెగా హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారు. గత సెప్టెంబర్ 10న బైక్ పై ప్రయాణిస్తూ హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సాయిధరమ్ తేజ్ ఇన్నాళ్లకు తొలిసారిగా దర్శనమిచ్చారు.
దేశంలో వాహనదారులకు బిగ్ షాక్ తప్పదా? రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయా? లీటర్ పెట్రోల్ ధర రూ.200 అవుతుందా? అంటే అవుననే అంటున్నారు..
డ్రంకెన్ డ్రైవ్ కేసుల విధివిధానాలపై తెలంగాణ హైకోర్టు పోలీసులకు దిశానిర్దేశం చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
కీలక మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్కాట్లాండ్ పై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
టీ20 వరల్డ్ కప్ లో భారత్, స్కాట్లాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చెలరేగారు.
కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండుగులు, పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ రాణించింది. నమీబియాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన టార్గెట్ ను..
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్యాగుల్లో తీసుకెళ్తున్న టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కొడుకు స్పాట్ లోనే చనిపోయారు.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా షార్జా వేదికగా న్యూజిలాండ్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. భారీ స్కోరు