Home » Author »naveen
కరోనా సంక్షోభం కారణంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం.. పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ ఇక బంద్ కానుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో తెలిపారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి..
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సోలార్ పవర్ (సౌర విద్యుత్) కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. సెకీ ద్వారా కొనుగోలు చేసిన
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ పై శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన భారీ టార్గెట్ ను విండీస్ చేజ్
భూమిపై జీవం బతికేందుకు అవసరమైన ప్రధాన వనరుల్లో నీరు ఒకటి. ఇప్పుడు భూమ్మీదే కాదు మరో చోట కూడా నీటి ఆనవాళ్లు గుర్తించారు శాస్త్రవేత్తలు.
తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నారు. సమ న్యాయం చూపుతున్నారు. ఎక్కడా అధికారదర్పం చూపడం లేదు. తనదైన పాలనతో అందరికీ ఆదర్శం
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ భారీగా బరువు తగ్గాడు. ఏకంగా 4.4 కేజీలు తగ్గాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. విశేషం ఏంటంటే.. స్కాట్లాండ్ తో మ్యాచ్ తర్వాత.. గప్తిల్ భారీగా
ఏపీలో గడచిన 24 గంటల్లో 36వేల 373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా
బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా మరోసారి టెస్లా అధినేత ఎలన్ మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు నెటిజన్లకు లైఫ్ లెసెన్స్ నేర్పించే ప్రయత్నం చేశారు. మూడేళ్లల్లో ఎలన్
టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 73 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 6
టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లను ఆసీస్ బౌలర్లు..
ఆన్లైన్లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే.. మరొకటి డెలివరీ చేస్తున్నాయి ఈ-కామర్స్ కంపెనీలు. ఇటీవలి కాలంలో ఇలాంటి తప్పిదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
'మౌకా' అనే పదంతో ఇంకెంత మాత్రం పాకిస్తాన్ ను ఎద్దేవా చేయలేరు. సరదా కోసం ఓ దేశాన్ని కించపరుస్తారా? 'మౌకా' అనేది వినోదం ఎంతమాత్రం కాదు...
ఎట్టకేలకు వరల్డ్ కప్ లో భారత జట్టు బోణీ కొట్టింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. అఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం నమోదు చేసింది.
తెలంగాణలో నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ కాలేజీల్లో జీఎన్ఎం, బీఎస్సీ, నర్సింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు స్టైఫండ్ భారీగా పెంచుతూ..
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా అప్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా చెలరేగింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు.
అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది
టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 12లో భాగంగా స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దీపావళి పండుగ వేళ బేరియం సాల్ట్ తో తయారు చేసిన క్రాకర్స్ అమ్మకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
దళిత బంధు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని, టీఆర్ఎస్ సంగతి చూస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.