Home » Author »naveen
జగన్ ఇంటిని తాకుతానంటున్నాడని... నువ్వు చంద్రబాబు కొడుకువే అయితే వచ్చి జగన్ గుమ్మాన్ని తాకాలని సవాల్ విసిరారు మంత్రి కొడాలి నాని. సీఎం ఇంటి గుమ్మం తాకినా సరే చంద్రబాబు, లోకేష్ తోలు
గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తాను మరణించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని హర్యానాకు చెందిన జాతీయ స్థాయి మహిళా రెజ్లర్, గోల్డ్ మెడలిస్ట్ నిషా దహియా స్పష్టం చేశారు.
ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తొలుత మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత
వరి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీ నిరసనలు, ధర్నాలకు..
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామంలో జెడ్పీ హైస్కూల్ పై టాలీవుడ్ హీరో మహేష్ బాబు స్పందించారు. ప్రభుత్వ పాఠశాల అధునికీకరణ గురించి తెలుసుకున్న మహేష్ బాబు.. శ్రీమంతుడు
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూతురిని అత్యాచారం చేస్తానని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన రామ్ నగేష్ ను పోలీసులు అదుపులోకి..
అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మఒడి పథకానికి ప్రభుత్వం 75శాతం హాజరు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆన్ లైన్ లో హాజరు నమోదు చేయాలని
టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి టీ20 వరల్డ్ కప్ ఆఖరి ఈవెంట్. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో నమీబియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ గెలిచింది. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. నమీబియా నిర్దేశించిన 133 పరుగుల టార్గెట్ ను కేవలం ఒక వికెట్..
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ లో మూడు వేల పరుగులు సాధించాడు. ఈ ఘనత సాధించిన 3వ ప్లేయర్ గా నిలిచాడు. 108 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్..
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమాలకు..
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా భారత్, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
స్నానం చేశాక అడిగిన వెంటనే టవల్ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 855 కరోనా పరీక్షలు చేయగా,
ముకేష్ అంబానీ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్ అందుకు కారణం. ముంబైలోని అంబానీ నివాసం ఆంటిల్లా గురించి ఇద్దరు..
వరి పంటకు సంబంధించి సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొంటుందా? లేదా? అనేది కేంద్రం స్పష్టం చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై వచ్చే..
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 70 వేల నుంచి 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. అలాగే వారి డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి..
పెట్రో ధరల అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కేంద్రం పెట్రో ధరలు తగ్గించినట్టే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ధరలు తగ్గించాలని విపక్షాలు(టీడీపీ, బీజేపీ) డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్య
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ పోరాడి ఓడింది.