Home » Author »naveen
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఏపీ సీఎం జగన్, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు.
విశాఖలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి ఆగస్టు 31న ప్రొద్దూటూరు కోర్టులో జడ్జి ముందు అప్రూవర్గా మారి వాంగ్
తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకు ఇంగ్లండ్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. విపరీతంగా పెరిగిన పెట్రో ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. వాహనదారులు తమ వాహనాలు బయటకు తియ్యాలంటేనే
విజయ్ సాయిరెడ్డి విశాఖను దోచుకుని నగరంలో ఉన్న ఆస్తులు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ రోజు ఎయిడెడ్ స్కూల్స్ని ప్రైవేట్ పరం చేస్తావా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం..
విశాఖ జీవీఎంసీ ఉపఎన్నికల్లో 31వ వార్డు అభ్యర్థి తరఫున విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని ఆయన అన్నారు.
కరోనా మహమ్మారి ఉద్యోగుల్లో గణనీయమైన మార్పు తెచ్చింది కరోనా. మహమ్మారి విజృంభణ సమయంలో ఉద్యోగుల పట్ల సానుభూతితో లేని యాజమాన్యాల వైఖరి ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని పునరాలోచనలో పడేసింది
పిల్లల కోసం ఓ జంట దారుణానికి పాల్పడింది. ఓ మహిళను 16 నెలలుగా బంధించారు. ఆమెపై అత్యాచారం చేశారు. చిత్రహింసలు పెట్టారు. ఈ దారుణం మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39వేల 804 మందికి కరోనా పరీక్షలు చేయగా, 172 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో ఇద్దరు కోవిడ్ తో మృతి చెందారు.
పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు వేయడంలో ప్రభుత్వం తొందరపడకూడదని కేంద్రం ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశాల్లో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్కడా..
వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి వారి వేతనాలు పెరగనున్నాయి.
ఇంకా కరోనావైరస్ భయాలు పూర్తిగా తొలిగిపోలేదు. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. దాన్ని నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఇంతలోనే కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది
ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలను ఈ వ్యవహారం కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
హైదరాబాద్ దోమలగూడలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్గవి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఈ నెల 10న బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తానని చెప్పి భార్గవి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా..
క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, బులియన్ కింగ్ పృథ్వీరాజ్ కొఠారీలు తనపై అత్యాచారానికి..
కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి స్టడీ మెటీరియల్ కొని చదివితేనే నీట్ లో ర్యాంకు వస్తుందా? మరి ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థుల సంగతి ఏంటి? వారు ఎలా చదువుకోవాలి?
ఈసారి పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ బాధితుడయ్యాడు. పాక్ క్రికెట్ అభిమానులు కొందరు రెచ్చిపోయారు. హసన్ అలీని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.