Home » Author »naveen
ఈ ఫలితాలను చూసి టీడీపీ బాధపడట్లేదని, సంతోషిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, తమకు 13 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. కుప్పం గెలుపును లెక్కలోకి..
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 54 డివిజన్లకు గాను 54 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష టీడీపీ ఒక్క డివిజన్ లోనూ గెలవలేకపోయింది.
రోడ్డుపై వెళ్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముందూ వెనుకా చూసుకోవాలి. అతివేగం ప్రమాదకరం. రాంగ్ రూట్ లో అస్సలు వెళ్లొద్దు. ఈ జాగ్రత్తలను పోలీసులు పదే పదే చెబుతున్నా లాభం లేకుండా..
కొందరు నీచులు కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. పిల్లలు అని కూడా చూడటం లేదు, వారిపైనా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి..
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో నిందితులను ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడపిల్లకు రక్షణ లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఆడవారిపై..
ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సలహాలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారాయన.
భద్రాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చంద్రుగొండ మండలానికి చెందిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆర్టీసీ బస్సు ఎక్కారు.
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. అధికార వైసీపీ, టీడీపీ మధ్య అగ్గి రాజేశాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల నోటిషికేషన్ వచ్చిన నాటి నుంచి
ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ తడిసి ముద్దైంది. ఇది చాలదన్నట్టు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.
ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ యువతిని అతి కిరాతకంగా చంపేశారు. ఆమె జననాంగాన్ని కాల్చేశారు. సౌత్ వెస్ట్ ఢిల్లీ ద్వారకాలోని డాబ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నాలాలో
రాష్ట్రంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలను ఏర్పాటు చేయనుండగా..
ప్రవచనాలు చెబుతూనే ఓ పీఠాధిపతి ప్రాణాలు వదిలారు. కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. బలోబల మఠం పీఠాధిపతి శ్రీసంగన బసవ మహా స్వామీజీ(54)
తెలంగాణలో వరి మంటలు కొనసాగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలూ పేలుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ
ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మత మార్పిడులపై నివేదిక పంపడంలో జాప్యం చేస్తోందని సీరియ్ అయ్యింది. ఏపీలో భారీగా మత మార్పిడులు జరుగుతున్నాయని కమిషన్కు..
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా (బెస్ట్ టూరిజం విలేజ్)..
ఏపీ సీఎం జగన్ కు కోపం వచ్చింది. అధికారుల తీరుపై ఆయన సీరియస్ అయ్యారు. అంతే, మురికి కాల్వల వెంట అధికారులు పరుగులు తీశారు. అసలేం జరిగిందంటే..
ఈ రోజుల్లో ఓ మనిషి వందేళ్లు బతికి ఉండటమే గొప్ప విషయం. చాలా గ్రేట్ గా భావించాలి. బతికి ఉండటమే గొప్ప సంగతి అనుకుంటుంటే, అలాంటిది ఆ వయసులో ప్రపంచ రికార్డు సృష్టించడం అంటే మాటలు కాదు.
వైమానిక దళానికి చెందిన C-130J జంబో విమానంలో మోదీ విహరించనున్నారు. ఆ విమానం మంగళవారం (నవంబర్ 16,2021) మధ్యాహ్నం 1.30గంటలకు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ల్యాండింగ్ కానుంది.
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతులను కలిసేందుకు వెళ్లిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ దాడులు.. కేసీఆర్ భయానికి..
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో కామాంధులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మృగాలల్లో మార్పు రావడం లేదు. మహిళలకు రక్షణ లభించడం లేదు. దేశంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు..