Home » Author »naveen
పలువురు ప్రముఖులు చంద్రబాబుకి సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ నటుడు, మానవతావాది సోనూసూద్ కూడా చంద్రబాబుకి ఫోన్ చేసి మాట్లాడారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు..
భారీ వర్షాలు ఏపీలో బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరుగని రీతిలో వచ్చిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.
వరద తగ్గడం లేదు. వర్షాలు ఆగడం లేదు. ఏపీలోని నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. కుండపోత వానలు, వరదలు విలయం సృష్టించాయి. ముఖ్యంగా..
ఏపీ రాజధాని అమరావతి అనేది 29 గ్రామాలకు సంబంధించింది కాదని, ఏపీలోని 13 జిల్లాలదని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావొచ్చు, ఎవరైనా గెలవొచ్చు అన్నారు.
ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంబులెన్స్ కు దారి ఇవ్వండి అని మాటల్లో చెప్పడమే కాదు ఆచరణలోనూ చూపించారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ కి కోపం కావడానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం ఇచ్చి
పానీపూరి తినేటప్పుడు ఉల్లిపాయలు లేవన్నాడని ఆ యువతి కోపంతో ఊగిపోయింది. పానీపూరి అమ్మే వ్యక్తితో గొడవకు దిగింది. అతడు నచ్చ చెప్పినా వినిపించుకోలేదు.
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను పురంధేశ్వరి..
చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి మిస్సింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చైనా మాజీ వైస్ ప్రీమియర్(ఉన్నతాధికారి) జాంగ్ గోలీ తనను లైంగికంగా వేధించినట్లు..
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 154 పరుగుల టార్గెట్ ను
న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ టీ20ల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాంచీ వేదికగా భారత్ తో రెండో టీ20 మ్యాచ్లో 31 పరుగులు చేసిన గప్తిల్..
సిరీస్ విజయంపై కన్నేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచ్లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. రాంచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి
తన భార్యను అవమానించారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించిందని పవన్ అన్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆవేదన కలిగిస్తున్నాయని..
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణుడి విగ్రహానికి చేయి విరిగిపోవడంతో, దానికి కట్టు కట్టాలంటూ ఆలయ పూజారి ఆ విగ్రహాన్ని ఆసుపత్రికి తీసుకురావడం అందరినీ
తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాలను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. తిరుమల, తిరుపతిలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని..
చంద్రబాబు చేసిందంతా డ్రామా అని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. సానుభూతి పొందేందుకే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతలు తన భార్య భువనేశ్వరి పట్ల అవమానకర రీతిలో మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తీవ్ర ఆరోపణలు, ప్రెస్ మీట్ లో ఆయన వెక్కి వెక్కి ఏడ్చిన అంశాలు..
వరదల కారణంగా మృతి చెందిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2వేలు అందించాలన్నారు.
దక్షిణాఫ్రికా లెజెండ్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్(అబ్రహం బెంజమిన్ డివిలియర్స్) క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.