Home » Author »naveen
ఆరోగ్య అసరా ద్వారా ఆపరేషన్ ద్వారా నెలకు రూ.5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామని జగన్ అన్నారు. పిల్లల కోసం తిరుపతిలో హార్ట్ కేర్ సెంటర్ ను ఓపెన్ చేశామన్నారు.
9వేల 712 పోస్టులు రిక్రూట్ చేసుకున్నామని, 11 వేల పోస్టులను భర్తీ చేసామన్నారు. మరో 14,786 పోస్టులు ఫిబ్రవరి లోపు భర్తీ చేయబోతున్నామన్నారు. వైద్య రంగంలో 60వేల పోస్టులు
ఏపీలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారస్థాయికి చేరాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం..
విషం లేని మామూలు పాముని చూస్తేనే మనకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయ్. గుండె వేగంగా కొట్టుకుంది. వెన్నులో వణుకు పుడుతుంది. ప్రాణ భయంతో పారిపోతాం. అలాంటిది ఏకంగా అత్యంత విషపూరితమైన..
ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ..
టీ20 ర్యాంకింగ్స్ను ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒక్క ప్లేయర్(కేఎల్ రాహుల్) మాత్రమే ఉన్నాడు.
ఏపీలో వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పన్నుల మోత మోగింది. వాహనదారులపై మరింత భారం పడింది.
భారీ వర్షాలు, వరదలు ఏపీలో బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరుగని రీతిలో ముంచెత్తిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది. అనేకమంది నిరాశ్రయులయ్యారు.
మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన రెండు కీలక విషయాలు ఉన్నాయి. ఈ మేరకు తన కస్టమర్లను ఎస్బీఐ అలర్ట్ చేసింది..
కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. ఊహకందని రీతిలో, రెప్పపాటులో జరిగిపోతాయి. అంతేకాదు ప్రమాదంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల వాహనాలు..
మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ గత శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్-మార్చి విడత నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నగదును డిసెంబర్ మూడో వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కేంద్రం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుతో కీలక ఒప్పందం చేసుకుంది. రూ.1,860 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం..
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణకు పన్నుల వాటా నిధులు విడుదల చేసింది. పన్నుల్లో రాష్ట్రాల వాటాల నిధులు విడుదల చేయగా.. ఇందులో భాగంగా ఏపీకి రూ.3,847 కోట్లు
వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత తగ్గనుందా? పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకాస్త తగ్గనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత తగ్గించేందుకు కేంద్రం..
ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే మళ్లీ భారీగా పెరిగాయి. నిన్నటి పోలిస్తే కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. నిన్న 127 కేసులే నమోదవగా, తాజాగా ఏకంగా 200కు దగ్గరగా పాజిటివ్ కేసులు వెలుగుచూశ
తెలుగు రాష్ట్రాలను వర్షాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇది చాలదన్నట్టు మరోసారి వాతావరణ శాఖ..
బంగారం, వెండి కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి సమయం. విలువైన ఈ లోహాల ధరలు తగ్గాయి.
భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను బలి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆకాశంలో విహరిస్తే వరద భాదితుల కష్టాలెలా తెలుస్తాయని సీఎంని..