Home » Author »naveen
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38వేల 085..
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 31వేల 957 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 181 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో ఇద్దరు కరోనాతో చనిపోయారు. గుంటూరు, కృష్ణా..
తమిళనాడులోని కూనూర్ లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్-త్రివిధ దళాధిపతి) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13మంది మరణించారు.
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ 18 మందితో జట్టును ఎంపిక చేసింది.
హైదరాబాద్ లో రాంనగర్ పరిధిలో జలమండలి వాటర్ ట్యాంకులో మృతదేహం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. వాటర్ ట్యాంకులో డెడ్బాడీ కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు ఎవరన్నది గుర్తించారు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా వన్డే జట్టు కెప్టెన్గా నియామకం అయ్యాడు. టీమిండియా వన్డే కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించాలని భారత సీనియర్ క్రికెట్ సెలెక్షన్ కమిటీ..
రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవర్టులు తయారయ్యారన్న చంద్రబాబు.. కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తా అన్నారు. పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తా అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది ఆకస్మిక మరణం..
ఒమిక్రాన్ వేరియంట్ టెస్ట్ ఫలితాలు త్వరగా వచ్చేలా ఐసీఎంఆర్ కొత్త కిట్ రూపొందించింది. RT-LAMP అనే కిట్ ద్వారా నిపుణుల అవసరం లేకుండా సులభంగా కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని, అరగంట..
కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోసారి మొండి చెయ్యి చూపింది. ఏపీ విభజన చట్టంలోని రైల్వేజోన్ హామీకి తిలోదకాలు ఇచ్చింది. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ పై తన వైఖరిని కేంద్రం స్పష్టం చేసింది.
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరణ..
హైదరాబాద్ లో జలమండలి వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ముషీరాబాద్ పరిధిలోని హరినగర్ రీసాలగడ్డ జలమండలి వాటర్ ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి..
తమిళనాడులో దారుణం జరిగింది. పెళ్లి కాకుండానే తల్లి అయిన విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఓ మహిళ కన్నబిడ్డను చంపేసింది. మృతదేహాన్ని టాయిలెట్ ఫ్లష్ లో వేసింది.
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు..
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పై రోహింగ్యాలు ఫైర్ అవుతున్నారు. ఫేస్ బుక్ నుంచి భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తూ దావా వేశారు.
కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిందని సీఎం జగన్ అన్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రూ.30వేల కోట్ల భారం పడిందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో..
మళ్లీ కోవిడ్ వ్యాపిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మరోసారి విద్యాసంస్థలను మూసివేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి..
వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందా? సిలిండబర్ బరువు భారీగా తగ్గించనుందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. 14.2 కేజీల బరువుతన్న డొమెస్టిక్ సిలిండర్ ను..
మెడికల్ ఎగ్జామినేషన్ పేరుతో 17మంది అమ్మాయిలను స్కూల్ కి పిలిపించారు. వారందరిని రాత్రి అక్కడే ఉంచారు. వారికి మత్తు మందు కలిపిన ఆహారం తినిపించారు. అంతా మత్తులోకి జారుకున్న తర్వాత..
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేంద్రం, ప్రధాని మోదీపై పధకం ప్రకారం విష ప్రచారం మొదలుపెట్టారని..