Home » Author »naveen
శంషాబాద్ ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్..
బీజేపీకి వ్యతిరేకత భారీగా పెరిగిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు.
విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడటమే కాక, ఆ మాటలను ఫోన్ లో రికార్డు చేసే వాడు సురేంద్ర. వాటిని మళ్లీ వారికే పంపి బ్లాక్ మెయిల్ చేసేవాడు. తాను చెప్పినట్లు వింటే పరీక్షల్లో పాస్ చేస్త
తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన వ్యాపారి పప్పుల సురేశ్ కుటుంబం ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేత పేరు వినిపిస్తోంది.
నైజీరియాలో ముష్కరులు మారణహోమం సృష్టించారు. ఈ వారం రోజుల్లో పలు చోట్ల జరిగిన దాడుల్లో కనీసం 140 మంది మరణించి ఉంటారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. బందిపోట్ల దాడుల్లో హత్యకు గురైన..
రైల్వే శాఖ ప్రయాణికులపై మరో బాదుడుకు సిద్ధమైంది. కొత్తగా అభివృద్ధి చేసిన స్టేషన్లలో స్టేషన్ డెవలప్ మెంట్ ఫీజు(ఎస్ డీఎఫ్) పేరుతో ప్రత్యేక చార్జీలు వసూలు చేయనుంది.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి తానే కారణం అంటూ వనమా రాఘవేంద్ర ఒప్పుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. రాఘవేంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి కేసుకి సంబంధించి..
ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.
పబ్జీ గేమ్ మీద మోజు ప్రాణాలు తీసింది. పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రైల్వే పట్టాలపై కూర్చుని పబ్జీ ఆడుతుండగా..
జనవరి 10వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శనానికి టికెట్లను జారీ చేయనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
సౌతాఫ్రికా ప్లేయర్లకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చూసుకుందాం.. మేమేంటో చూపిస్తాం అని వారితో అన్నాడు.
ప్రధానికి రక్షణ చేపట్టడంలో విఫలమైన పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ చటోపాధ్యాయపై వేటు పడింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా వీరేష్ కుమార్ భవ్రా నియమితులయ్యారు.
ఎస్బీఐ యోనో పేరుతో మేసేజ్ పంపి మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అయ్యింది. వెంటనే, మీ పాన్ కార్డు అప్ డేట్ చేయడానికి మీ ఎస్బీఐ యోనో ఖాతా/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ నమోదు చేయాలని
ఆ మేసేజ్ లో పంపిన లింక్ ని క్లిక్ చేసి అందులో వివరాలు పొందుపరుస్తున్నారు. కట్ చేస్తే.. వారికి తెలియకుండానే వారి బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమవుతోంది.
హైదరాబాద్ ఎల్బీనగర్ లో గ్యాంగ్ వార్ ఘటన మారువక ముందే మరో కలకలం రేగింది. ఎల్బీనగర్ లో 20 మంది యువకుల గ్యాంగ్ హల్చల్ చేసింది.
ఈ కేసుతో వనమా రాఘవేంద్రకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. రాఘవేంద్రతో తమకు ఎలాంటి గొడవలు లేవని చెప్పింది. వనమా కుటుంబంతో పాతికేళ్లుగా తమకు సత్సంబంధాలు ఉన్నాయని సూర్యావతి తెలిపింది.
ప్రజా సమస్యలపై పోరాటం చేసే దమ్ము, ధైర్యం రంగాలో ఉంది కాబట్టే ఆయన నేటికి ప్రజల గుండెల్లో ఉండిపోయారని రాధా అన్నారు. రంగా మరణించి 33 సంవత్సరాలు అయినా రాజుపాలెంలో..
ఓ పక్క కరోనా, మరోపక్క జగన్ వైరస్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇదివరకు ఏపీని ఆదర్శంగా తీసుకునే వారని, ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలను ఆదర్శంగా..
టీటీడీ కళాశాలలో లైంగిక వేధింపుల పర్వం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాచ్య కళాశాలలో
అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు వ్యతిరేకంగా మందడం గ్రామ సభ తీర్మానం చేసింది. అభివృద్ధి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే పన్నులు పెరుగుతాయని..