Home » Author »naveen
డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. కేప్టౌన్ వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్లో టీమిండియాపై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని జగన్ అన్నారు.
ఆన్లైన్ షాపింగ్లో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. కస్టమర్ ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ అవుతోంది. కొందరికి ఆన్లైన్ సంస్థలు డెలివరీ చేస్తున్న వస్తువులు షాక్ కి..
కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది.
బీజేపీ.. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రజలకు ఏం చెప్పాలో తెలియక మత అజెండాతో వెళ్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి ప్రభుత్వం..
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను ఆయన తప్పుపట్టారు. కేంద్రం విధానాలు.. అన్నింటిని ప్రైవేట్ పరం చేసేందుకు..
కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్ననిర్ణయాత్మక మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సఫారీల ముందు..
కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. యంగ్ సెన్సేషన్ పంత్ సెంచరీ బాదాడు.
సమానత్వం గురించి చాలామంది చెబుతారు.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టి వసుదైక కుటుంబం గురించి చెప్పిన గొప్ప సమతావాది రామానుజాచార్యులు అని భట్టి విక్రమార్క అన్నారు.
10 కాదు 20 కాదు.. ఏకంగా 50 ఎకరాల భూమి అమ్మేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేశారు. ఎంతో ఖరీదైన వైద్యం అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ వ్యక్తి ప్రాణం పోయి
EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన పథకంలో రిజిస్టర్ చేసుకోవడానికి మరింత గడువు ఇచ్చింది. మార్చి 31 వరకు గడువు పొడిగించింది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన
కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ రాణించాడు. పంత్ హాఫ్ సెంచరీ బాదాడు.
గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పులలో కారు ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ లోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి..
రాబోయే ఎన్నికల్లో పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న విషయం కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేశారని..
ప్రతి ఒక్కరూ ఒమిక్రాన్ బారిన పడతారు. అంతేకాదు బూస్టర్ డోసులు ఒమిక్రాన్ ను అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఒమిక్రాన్ వేరియంట్.. అల్మోస్ట్ అన్ స్టాపబుల్..
నిర్ణయాత్మక కేప్టౌన్ టెస్టులో తొలి రోజే భారత జట్టు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులు మాత్రమే చేసింది.
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి. నిన్నటితో (1,825) పోలిస్తే 100 కేసులు పెరిగాయి.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంగళవారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం విధానాలు సహా పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు.
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. నిన్నటితో (984) పోలిస్తే దాదాపుగా డబుల్ అయ్యాయి.