Home » Author »naveen
కేబినెట్ లో 317జీవో పై చర్చ జరపకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 317 జీవో సవరించే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.
కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్న వారు డాక్టర్ సలహాతో వాడాల్సిన మందుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 7వేలకు చేరువగా కోవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
తెలంగాణలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. అధికారులను సైతం కరోనా మహమ్మారి కంగారు పెడుతోంది.
అసలే కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతుంటే, ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మళ్లీ బ్లాక్ ఫంగస్.. కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.
చిత్ర పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ సినీ జంట విడిపోయింది. సూపర్స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడిపోతున్నట్టు ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను జగన్ సర్కార్ విడుదల చేసింది. అలాగే పీఆర్సీకి సంబంధించి 23శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ మరో జీవోను జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చింతామణి నాటక ప్రదర్శనలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ మొక్కలో లభించే ఫైటో కెమికల్స్ కీలకంగా మారనున్నట్లు ఐఐటీ, ఐసీజీఈబీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొక్కను స్థానికంగా బురాన్ష్ గా పిలుస్తారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా విద్యాసంస్థలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లకు వెంటనే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడీపీ పాలనలో పారిశ్రామిక వృద్ధిలో ఏపీ మొదటి స్థానంలో ఉంటే, వైసీపీ హయాంలో క్యాసినో, క్లబ్ కల్చర్ పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి, అశ్లీల నృత్యాల్లో..
ఏపీలో రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. వీటి నిర్మాణంపై కేంద్ర పీఎం గతిశక్తి అధికారులతో చర్చించారు.
ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ అజంపురా కార్పొరేటర్ షేక్ మొహియుద్దీన్ అబ్బార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రికాషన్ డోసు వేసేందుకు నిర్దేశించిన వ్యవధిని తగ్గించాలంటూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాయనున్నారు. ప్రికాషన్ డోస్ వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు..
కరోనా వల్ల రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఈ సారి పరీక్షలు నిర్వహించేలా బోధన జరుగుతోందన్నారు.
కట్టుకున్న భార్య పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా వ్యవహరించాడు. తన స్నేహితులతో కలిసి భార్యను..
తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు..
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు.
ఏపీలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవుల పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి..
గోవాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధానంగా 13 పాయింట్లతో..