Home » Author »tony bekkal
కొన్ని సీట్లు మినహా దాదాపు అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తిరుగుబాటు చేశారు. కొందరు కాంగ్రెస్ లో కొంత మంది నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా కూడా కొన్ని స్థానాల్లో మార్పులు
చంద్రుడిపై విజయం సాధించి రెండు నెలలు పూర్తయిన సందర్భంగా ఈసారి విజయదశమిని జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ తెలిపారు. విజయదశమి నాడు ఆయుధ పూజ చేసే సంప్రదాయం కూడా ఉంది
ఈజిప్ట్ నుంచి గాజా స్ట్రిప్కు దిగుమతి అయ్యే వస్తువులపై భారీ పన్నులు విధించడం ద్వారా హనియా తన సంపదను అనేక రెట్లు పెంచుకున్నాడు. ఈ పన్నుల కారణంగా 1,700 మంది హమాస్ అగ్ర కమాండర్లు లక్షాధికారులుగా మారారని ఒక నివేదిక పేర్కొంది.
ఆయనకు కాంగ్రెస్ తో ఎంత అనుబంధం ఏర్పడిందంటే.. 2019 లోక్సభ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్.. భోపాల్ లోక్సభ నుంచి పోటీ చేశారు. అప్పుడు దిగ్విజయ్ ఓడిపోతే తాను జలసమాధి అవుతానని మిర్చి బాబా ప్రకటించారు. అయితే దిగ్విజయ్ ఓడిపోయారు. కానీ బాబా సమాధి తీసుకోల�
ఇక్కడ విశేషమేమిటంటే.. చైనా రక్షణ మంత్రి అదృశ్యమైన విషయాన్ని మొదటగా చైనా చెప్పలేదు. ఈ వార్తను తొలిసారిగా బహిరంగపరిచింది జపాన్లోని అమెరికా రాయబారి కావడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి జాబితాలో 33 మంది అభ్యర్థుల పేర్లు, రెండో జాబితాలో 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
ఇటీవల కాలంలో రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఆయన హెలికాప్టర్ పర్యటన చేసి ప్రత్యర్థి పార్టీల వర్గాలకు టార్గెట్ అయ్యారంటే.. ఆయన ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిపాలనా సేవల నిబంధనలు, షరతులను ఉల్లంఘించారంటూ పాండియన్ విమ�
ప్రభుత్వానికి, సంస్థకు మధ్య సమస్య ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అంటే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తన సన్నిహితుడు ముఖేష్ టాండన్కు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని శివరాజ్ సింగ్ భావిస్తున్నారు. సంస్థ అంటే శ్యామ్ సుందర్ శర్మకు పార్టీ టిక్కెట్ కావాలి
ఇప్పటికైతే 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది గాయపడినవారు ఇంకా శిథిలాల్లోనే చిక్కుకున్నారు. బోల్తా పడిన కోచ్ల కింద మృతదేహాలు నలిగిపోయి, చిక్కుకుపోయి ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
తొలి జాబితాలో 41 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో 13 మంది అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత గత 16 రోజులుగా కొనసాగుతోంది. ఈ జాబితా పూర్తిగా హైకమాండ్ తమ సొంత అభిప్రాయాలతో రూపొందించింది.
పార్టీ సూచనల కంటే గెహ్లాట్, పైలట్ ఒత్తిడే ఎక్కువగా నడుస్తోంది. ఇరు నేతల పోటీ కారణంగా ఉదయ్ పూర్ చింతన్ మార్గదర్శకాలు మట్టిలో కలిసిపోతున్నాయి.
సీజేఐ తన ప్రసంగంలో అంబేద్కర్ రాజ్యాంగ వాదం గురించి ప్రస్తావించారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతను పెంపొందించడం ద్వారా భారతీయ సమాజాన్ని మార్చేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు
2018 సంవత్సరంలో మాకు ఇంత సన్నద్ధం లేదు. ఎందుకంటే కమల్నాథ్కు సిద్ధం కావడానికి తక్కువ సమయం దొరికింది. ఆ సమయంలో శివరాజ్ సింగ్పై ఈ రోజు ఉన్నంత ప్రభుత్వ వ్యతిరేకత లేదు
వెర్సోవా పోలీసులు స్పా మేనేజర్ చంద్రకాంత్ నికమ్ అలియాస్ బంటీ, యజమాని అతుల్ ధివర్లపై ఎఫ్ఐఆర్ నంబర్ 552/2023లో సెక్షన్ 370 (3), 34, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న స్పా యజమాని అతుల్ ధివర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు
అక్కడి నుంచి నేరుగా ఇండియాకు ఫోన్ చేసి తన భద్రత కోసం సాయం చేయమని కోరారు. అప్పుడు దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. మౌమూన్ అబ్దుల్ గయూమ్ మాటలను సీరియస్గా తీసుకున్న రాజీవ్ ప్రభుత్వం.. కొద్ది గంటల్లోనే భారత సైన్యంలోని ఒక బృందాన్ని హుల్హులే �
ఇక్కడ హైలైట్ ఏంటంటే.. కారు అద్దాన్ని ఒక్క సెండ్ లో పగలగొట్టాడు. అందుకు అతడు ఒక ప్రత్యేక సాధాన్ని ఉపయోగించాడు. అది కెమెరాకు కనిపించనంత చిన్నగా ఉండడం విశేషం.
అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని నాలుగో అంతస్తులో ఐపీఎల్ క్రికెటర్ పాల్ చంద్రశేఖర్ వాల్తాటి ఇల్లు కూడా ఉంది. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు అమెరికా నుంచి తమ ఇంటికి వచ్చిన అతిధులు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు
భారతదేశపు మొట్టమొదటి రెసిడెన్షియల్ ఉమెన్స్ అకాడమీని అనంతపురంలో ఏర్పాటు చేసి లలిగా ఫౌండేషన్ లక్ష్యం, ప్రతిభావంతుల సమగ్ర అభివృద్ధికి ఒక వేదికను అందించడం
వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివరాజ్ సింగ్ ప్రాధాన్యత తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అదంతగా వర్కౌట్ కాలేదు. దీంతో తిరిగి మళ్లీ శివరాజ్ రూట్లోకే బీజేపీ అధిష్టానం వచ్చింది
భూపేష్ బాఘేల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోవస్తోంది. వచ్చే నెలలో రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తదుపరి అధికారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది