Home » Author »tony bekkal
హిమంత బిస్వా శర్మకు కూడా నాలాగే డీఎన్ఏ ఉంది. ఆయన కాంగ్రెస్కు చెందినవాడు. మా ఇద్దరిలో కాంగ్రెస్ డీఎన్ఏ ఉంది. అయితే మహిళల పట్ల బీజేపీ ప్రవర్తన అన్యాయంగా ఉందని అందరికీ తెలుసు
2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ1.36 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత కనుక్కున్నారు. ఇందులో నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కేసు కూడా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా 14,108 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు.
ఇక EV3 గురించి మాట్లాడుకుంటే.. దీని డిజైన్ EV4 నుంచి ప్రేరణ పొందింది. అయినప్పటికీ దాని మొత్తం డిజైన్ కు కొన్ని నవీకరణలు చేశారు
కోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు వెంటనే ప్రాజెక్ట్కు ఆమోదం తెలిపారు.
కోర్టు విచారణ తర్వాత ఆజాం ఖాన్, ఆయన కుటుంబాన్ని పోలీసు కస్టడీ నుంచి జైలుకు తీసుకువెళుతున్నప్పుడు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు, అజాం ఖాన్ మద్దతుదారులు జైలు వెలుపల చేరుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్తోపాటు ఇతర ప్రతిపక్షాలు అదానీ గ్రూప్పై జేపీసీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పవార్ మాట్లాడుతూ.. జేపీసీ విచారణలో ప్రభుత్వం నుంచి ఎక్కువ మంది ప్రమేయం ఉన్నందున దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు
గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. దీన్ని బైడెన్ ఖండించారు. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత పెరిగింది
తాజా తీర్పు సమయంలో మృతురాలు సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్, తల్లి మాధవి విశ్వనాథన్ కోర్టు ముందు హాజరయ్యారు. ఇక, నిందితుడు అమిత్ శుక్లా వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది.
లధాఖ్ లో 7.5 గిగావాట్ల సోలార్ పార్క్ను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ 15 ఆగస్టు 2020న ఎర్రకోట నుంచి ప్రకటించారు. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ దిశలో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించ�
గాజాలోని ఆసుపత్రిపై దాడిలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఐక్యరాజ్యసమితి, దాని అగ్రనేతలు, ఏజెన్సీలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి
ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడిని ఎయిర్పోర్టుకు వెళ్లి మరీ కౌగిలించుకుని స్వాగతం పలికారు నెతన్యాహూ. బైడెన్ పర్యటనలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి పరిష్కారంపై చర్చించనున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం వాటిల్లుతుందని రాజస్థాన్ ప్రజలను ప్రశ్నించగా.. ప్రజలు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు
1979 విప్లవం నుంచి పాలస్తీనా వాదానికి మద్దతు ఇవ్వడం ఇస్లామిక్ రిపబ్లిక్ కు ప్రధాన అంశంగా మారింది. ఇక షియా-ఆధిపత్య దేశమైన ఇరాన్.. ముస్లిం ప్రపంచానికి తనను తాను నాయకుడిగా తీర్చిదిద్దుకునేందుకు తరుచూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
అల్-ఖుద్స్ హాస్పిటల్ సమీపంలో ఐదు వైమానిక దాడులు జరిగాయని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఇజ్రాయెల్ ఆసుపత్రిని ఖాళీ చేయడానికి శనివారం మధ్యాహ్నం గడువు ఇచ్చింది
పూరీలు, కూరగాయలు పట్టుకెళ్లడం చూడొచ్చు. నిజానికి అక్కడి బీజేపీ కార్యకర్తల్లో కూడా క్రమశిక్షణ ఎక్కువగానే ఉంటుందని అంటారు. అయితే తాజా ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
ప్రధాన మార్చురీ కంటే ఫ్రీజర్ ట్రక్కుల్లో మృతదేహాలను ఉంచే సామర్థ్యం ఎక్కువగా ఉందని, 20 నుంచి 30 మృతదేహాలను కూడా టెంట్లలో ఉంచుతున్నారని యాసర్ అలీ చెప్పారు.
బలహీనులను క్రూరమైన వారి నుంచి రక్షించాల్సిన అవసరం ఉన్న చోట, అవసరాన్ని బట్టి బలవంతపు ప్రయోగాలకి సిద్ధంగా ఉండాలని సూచించారు. బలహీనులను రక్షించాలనుకుంటే, అలా తప్పక వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు.
నిషేధిత సంస్థ 'కాంగ్లీ యావోల్ కనా లూప్' (కేవైకేఎల్)లో క్రియాశీలక సభ్యుడిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతని నుంచి 9 ఎంఎం బెరెట్టా యుఎస్ కార్ప్ పిస్టల్, ఏడు రౌండ్లు, దోపిడీ డబ్బును స్వాధీనం చేసుకున్నారు
భూమిపై ప్రళయం వచ్చినప్పుడు ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదు మతానికి చెందిన ప్రజలు నమ్ముతారు. బహుశా ఈ నక్షత్రాన్ని డేవిడ్ యొక్క షీల్డ్ అని కూడా పిలుస్తారు.
చాలా మంది ఎమ్మెల్యేల పేర్లను కాంగ్రెస్ తొలి జాబితా నుంచి తొలగించింది. దానిపై సాహూ స్పందిస్తూ.. కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు