Home » Author »tony bekkal
నిజానికి బంధుప్రీతి అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటాయి. కానీ రెండు పార్టీలు సీనియర్ నాయకుల కుటుంబ సభ్యులకు ఇబ్బడిముబ్బడిగా టిక్కెట్లు ఇచ్చాయి.
ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే రాజస్థాన్ ఎన్నికలను గెహ్లాట్కు హైకమాండ్ పూర్తిగా వదిలేసినట్లు కనిపిస్తోంది. టిక్కెట్ల పంపిణీలో కూడా గెహ్లాట్ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.
అక్టోబర్ 7న, హమాస్ యోధులు ఇజ్రాయెల్ సరిహద్దును దాటి విధ్వంసం సృష్టించారు. ఇందులో సుమారు 1,400 మంది మరణించారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు
సుదీర్ఘ ప్రణాళిక తర్వాత హమాస్ ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దాడి చేసింది. ఇజ్రాయెల్నే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దాడి ఇది. దాడి తర్వాత ఇజ్రాయెల్ ఏం చేయబోతోందో, ఎలా స్పందిస్తుందో హమాస్కు ముందే తెలుసు
Indians in Qatar: ఖతార్లో 8 మంది భారత నేవీ మాజీ నావికులకు మరణశిక్ష విధించారనే విషయం తెలిసిందే. అయితే మరణశిక్షకు సంబంధించిన వివరాలను ఖతార్ ఇవ్వలేదు కానీ గూఢచర్యం చేశారన్ని ఆరోపణలతో వారిని అరెస్ట్ చేసి బంధీలుగా ఉంచింది. అయితే గూఢచర్యం ఆరోపణలు అవాస్తవమ
తాను ఒక రోజులో గరిష్టంగా విత్డ్రా చేయగలిగిన మొత్తాన్ని తీసుకున్నానని, మిగిలిన "పది మిలియన్లు" ఇతర బ్యాంకులకు డిపాజిట్ చేయడానికి ప్లాన్లో ఉన్నట్లు అతడు పేర్కొన్నాడు
ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జైపూర్లోని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, సికార్లోని ప్రాంగణాలపై గురువారం ఈడీ దాడి చేసిన సమయంలో అశోక్ గెహ్లాట్ ఇలా వ్యాఖ్యానించారు
ఎన్ఐఏ కఠినంగా వ్యవహరించిన తర్వాత చాలా మంది గ్యాంగ్స్టర్లు దేశం విడిచి పారిపోయారు. ఈ చర్య తర్వాత 19 ఏళ్ల యోగేష్ కూడా నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించి దేశం విడిచిపెట్టి ఉండవచ్చని అంటున్నారు.
ఖతార్లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మాజీ భారతీయ నావికుల పేర్లు - కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్పా�
ఇటలీలో సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడి ప్రధాని జార్జియా మెలోనీ దానిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కూడా ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నల్లధనం వినియోగం పెరగడం, కోట్లాది రూపాయల నగదు వివిధ ప్రాంతాలకు తరలిపోవడం, ఎన్నికల్లో రకరకాలుగా వినియోగాలకు పోవడం షరా మామూలే. ఎన్నికల నియమావళి ప్రకారం.. ఇలాంటి డబ్బును కట్టడీ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన�
బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. గ్యాంగ్స్టర్ చట్టం కింద దోషిగా తేలిన తర్వాత, అక్టోబర్ 27న శిక్షను ప్రకటిస్తామని ముఖ్తార్ అన్సారీ తరపు న్యాయవాది లియాఖత్ అలీ తెలిపారు
గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ మొదలైన రాష్ట్రాల మీదుగా ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లనున్నాయి. అదే సమయంలో నార్త్ వెస్ట్రన్ రైల్వే (జైపూర్) నుంచి ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ-కశ�
గాడిదపై ప్రియాంక్ సింగ్ ఎక్కి రిటర్నింగ్ ఆఫీసుకి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న జనం ఆయనను అలా చూస్తూ ఉండిపోయారు. ఈ కొత్త విధానం గురించి జనాలు చాలా మాట్లాడుకుంటున్నారు.
అంతకుముందు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్తో నిషా బంగ్రే బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆమ్లా నుంచి తనకు టికెట్ విషయంలో నిషా కమల్నాథ్తో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ సందర్భంగా తన విజయాలను చెప్పుకుంటూ ఎంపీ హేమమాలినిని ప్రస్తావించారు. దాతియాలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేశామని, ఎంతలా అంటే హేమమాలినిని డ్యాన్స్ చేసేలా అంటూ ఆయన వ్యాఖ్యానించారు
అభ్యర్థులందరూ ఎన్నికల సమయంలో చేసిన అన్ని ఖర్చుల వివరాలను బ్యాంకు ఖాతా ద్వారా తప్పనిసరిగా ఇన్స్పెక్టర్ ముందు సమర్పించాలని ఎన్నికల సంఘం నియమం విధించింది
నగరానికి సమీపంలోని కురాబాద్కు చెందిన ప్రకాష్ పటేల్ అనే వ్యక్తి గతి ఎక్స్ప్రెస్ అండ్ సప్లయ్ చైన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్లాక్ ఎ ట్రాన్స్పోర్ట్ నగర్ బలిచా ద్వారా డ్రగ్ కోడైన్తో కూడిన వస్తువులను ఆర్డర్ చేసినట్లు ఇన్ఫార్మర్ �
మన సమాజం పురుషాధిక్యత కలిగింది. మహిళలు ముందుకు వస్తే 100 శాతం సహించదు. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించడం గురించి మాటలు చెప్పడం చాలా సులభం, కానీ చేతలే చాలా కష్టం
విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వచ్చిన ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయి. బ్రేక్ ఫెయిల్ కావడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న భక్తులపై బస్సు పడింది. దీంతో నిమజ్జనం సందర్భంగా తొక్కిసలాట జరిగింది.