Home » Author »veegam team
రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం(జనవరి 20,2020) ఉదయం 11.15 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆర్థిక మంత్రి బుగ్గన
చంద్రబాబు, టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. రాజధాని అంశంపై చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదన్నారు. అందుకే పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుపడుతున్�
ఏపీ రాజధాని అంశం క్లైమాక్స్ కు చేరింది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెలువడే చాన్సుంది. రాజధాని అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కీలకంగా భావిస్తున్న
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. మంచి టాక్ తో, రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ను
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నేడు అధి�
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
లక్కీ గ్రౌండ్లో రోహిత్ శర్మ చెలరేగాడు. కోహ్లీ, శ్రేయస్ అదరగొట్టారు. బౌలర్లంతా సమిష్టిగా రాణించారు. దీంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ అలవోకగా విజయం సాధించింది. 2-1
ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అన్న దిశగా అసెంబ్లీలో తమ వాదన బలంగా వినిపించాలని టీడీపీ నిర్ణయించింది. రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చే
ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై
ప్రముఖ సినిమా డైరెక్టర్ మారుతీ 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సినీ జీవిత విశేషాలను వివరించారు.
ప్రముఖ సినిమా డైరెక్టర్ మారుతీ 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన బాల్యం, సినీ జీవిత విశేషాలను వివరించారు. సినిమాలను ఆడియన్స్ రిసీవ్ చేసుకుని యాక్సెప్ట్ చేస్తుందన్నందుకే డబ్బులు వస్తున్నాయి. లేకపోతే రావన్నారు.
టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్, అశోక్, అనగాని, భవాని సమావేశానికి హాజరు కాలేదు.
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రముఖ సినిమా డైరెక్టర్ మారుతి 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన సినీ జీవిత విశేషాలను వివరించారు.
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను పట్టాలెక్కించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. రేపట్నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో.. తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చే విధంగా ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.
ఎన్నికల్లో దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఇప్పటి వరకు పోలీసులకు, ఇతర శాఖకే పరిమితమైన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ను మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
నాగర్కర్నూల్ జిల్లాలో ఎన్నికల శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. రెండో విడత ఎన్నికల శిక్షణ తరగతులకు హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. లెజిస్లేటివ్ కేపిటల్ అమరావతిలో, జ్యుడీషియల్ కేపిటల్