Home » Author »veegam team
ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్ట్ చీఫ్ జస్టిస్ నివాసంలో విచారణ జరిగింది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
పాడి పశువుల పైనా, మనుషులపైనా దుష్ప్రభావం చూపే నిషేధిత హార్మోన్ ఇంజెక్షన్ల వినియోగం తిరుపతి, పరిసరాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడుల్లో ఈ ఇంజెక్షన్లు విచ్చలవిడిగా లభ్యమవడం పాల వినియోగదారుల్లో ఆందోళన కలి
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మళ్లీ వచ్చేసింది. మరోసారి భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. రిప్లబిక్ డే ని పురస్కరించుకుని స్పెషల్ సేల్స్ చేపట్టింది. జనవరి
నిత్యం కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో ఎక్కే నేత జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎలా నోరు పారేసుకుంటారో ఆయనకే తెలీదు. నోటికి ఎంతొస్తే అంతా అనేస్తారు.
నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కామారెడ్డిలో ఎంఐఎం బహిరంగ సభ జరిగింది. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మజ్లిస్ ఒక్క హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తోంద�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేగొండ మండలం కనపర్తిలో ఎంబీబీఎస్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుండగులు అతడి కాళ్లు, చేతులు కట్టేసి శవాన్ని బావిలో పడేశారు.
బాలీవుడ్ ప్రముఖ, సీనియర్ నటి షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం(జనవరి 18,2020)
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు అలకబునారు. స్థానిక పదవులపై రెడ్డి సామాజికవర్గం నేతలు పెట్టుకున్న ఆశలపై.. రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఎన్నికల సమయంలో మంత్రి బుగ్గన ద్వితీయ శ్రేణి నాయకులకు ఇచ్చిన పద
పరువు కాపాడుకోవాలంటే సత్తా చూపించాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మరచిపోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే. విశాఖ జిల్లా టీడీపీ టార్గెట్
సిరిసిల్ల ప్రజలపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అభ్యర్థులు టెక్నాలజీని బాగా వాడుకుం
అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటుకు కావల్సిన భూమిని సేకరించడానికి, అర్బన్ ప్లానింగ్ అభివృద్ధికి గత ప్రభుత్వం 2014లో ఉడాను రద్దు చేసి, సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో 33 వేల ఎకరాల భూ సమీకరణ ఒప్పందం కుదుర్చుకున్న 21వేల మంద�
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బీజేపీ-జనసేన పొత్తుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. పార్టీల విమర్శలను, ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ-జనసేన పొత్తు ఏపీలో శుభపరిణామం
ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ పై విజిలెన్స్ విచారణకు టీటీడీ ఆదేశించింది. మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి.
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వారంతా బాగా చదువుకున్న వాళ్లు. సివిల్స్కు సిద్ధమవుతున్న వారు కొందరు.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మళ్లీ వచ్చేసింది. మరోసారి భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. రిప్లబిక్ డే ని పురస్కరించుకుని స్పెషల్ సేల్స్ చేపట్టింది. జనవరి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ సేల్ నడుస్తుంది. ప్రైమ్ మెంబర్లకు మా�
ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూడు రాజధానులు ఖాయం అని వైసీపీ నేతలు అంటుంటే.. రాజధాని
రాజస్థాన్ సికార్ జిల్లాలోని పురానాబాస్ గ్రామంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో 97 సంవత్సరాల బామ్మ సర్పంచ్గా గెలిచి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోని నీమ్ కా థానా సబ్ డివిజన్, పురానాబాస్ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 97 ఏళ్ల విద్�