Home » Author »veegam team
మూడు రాజధానుల పై చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర, అరుదైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు..
అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కు మంగళగిరి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన
షాద్నగర్లో ఓ చిరుత పులి హల్ చల్ చేసింది. ఓ ఇంటి మేడపైకి ఎక్కి కలకలం రేపింది. అరణ్యంలో ఉండాల్సిన
ఇవాళ్టి(జనవరి 21,2020) నుంచి ఏపీ శాసనమండలి ప్రారంభం కానుంది. శాసనసభ కంటే ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమవుతున్న మండలి సమావేశాలు రెండు రోజులపాటు
3 రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ అమోదం తెలిపింది. రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సీఎం జగన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మూడు రాజధానుల
తమిళనాడులో దారుణం జరిగింది. బాయ్ఫ్రెండ్ను చితకబాది, కత్తితో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వికారాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. కారుకు మంటలు అంటుకుని ఓ వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకున్నారు. బీజేపీతో చర్చించాక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ అవార్డ్ను అందుకున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ .. అరవింద్కు అవార్డ్ ప్రదానం చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సహా సామ�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన బాగుంది కాబట్టే పవన్ కళ్యాణ్ సినిమాలు స్టార్ట్ చేశారని అన్నారు.
ఏపీలో రాజధాని అంశం చివరి అంకానికి చేరుకుంది. ఓవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా సంబురాలు జరుపుతున్నారు.
జగన్ కు రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు...మూడు రాజధానులు కావాలా అని అడిగారు.
మూడు రాజధానులకు నిరసనగా ఆందోళన చేపట్టిన చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. మందడం వరకు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరాతి భూములకు లక్ష కోట్ల రూపాయలు వెల కట్టారని తెలిపారు. సోమవారం (జనవరి 20, 2020) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు.. తన బినామీలకు భూములను దోచి పెట్టారని విమర్శించారు. నిర్మాణాలకు అన�
జగన్ అంటే నాకు ద్వేషం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిన్నవాడైన జగన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాజధానిపై ఆలోచించాలని కోరారు.
రాజధానికి వెళ్లేందుకు అమరావతికి వెళ్లేందుకు సరైన రహదారులు కూడా లేవని సీఎం జగన్ అన్నారు. అమరావతి అనే భ్రమరావతిని చంద్రబాబు క్రియేట్ చేశారని విమర్శించారు.
అభివృద్ధి అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని, తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళనలో ఉన్న రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారికి రిలీఫ్ ఇచ్చే
అనుకున్నది సీఎం జగన్ సాధించారు. అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతోంది. మూడు రాజధానులపై ముందడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి.