Home » Author »veegam team
నిర్భయ రేపిస్టులకు జనవరి 22న ఉరి తీయనున్నారు. ఈ సందర్భంగా నిర్భయ దోషులకు ఉరి వేయనున్న తలారి పవన్ మీడియాతో మాట్లాడుతూ..ఉరి తీయటం అంత ఈజీ కాదనీ..ఉరి వేసేవారు మానసికంగా..శారీకంగా ధైర్యంగా ఉండాలని..ఉరి వేసే తలారి మానసికంగా సిద్ధంగా ఉండాలని స్పష్టం
బీజేపీ-జనసేన పొత్తు తర్వాత ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ-జనసేన పొత్తుపై వైసీపీ, వామపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కేఏ పాల్ మండిపడ్డారు. బీజేపీతో జనసేన కలవడాన్ని తప్పుపట్టారు. సీఎం జగన్ పై నిందలు వేయొద్దని పవన్ కు హితవు పలికారు. కాపులు,
రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన సీఎం జగన్, హైపవర్ కమిటీ భేటీ ముగిసింది. శుక్రవారం(జనవరి 17,2020) సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సమావేశం అయ్యింది. రాజధాని
‘నిర్భయ’ దోషులకు ఉరి వేస్తాను. దానికి నాకు డబ్బులిస్తారు. ఆ డబ్బులతో నా కూతురు పెళ్లికి ‘తాళిబొట్టు’ చేయిస్తాను..పెళ్లిచేస్తాను అంటున్నాడు నిర్భయ దోషులకు ఉరి వేయనున్న తలారి 57 ఏళ్ల పవన్ జల్లాద్. నిర్భయ దోషులకు ఉరి పడనుంది. దీనికోసం నిర్
ఏదైనా రెస్టారెంట్కు వెళామనుకోండి. చక్కగా మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినాలి. అంతేగానీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయటం..తిక్క తిక్కగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే తినకపోయినా బిల్ కట్టాల్సిందే అనే రూల్ ఉందనుకోండి…ఏం చేస్తాం..నోరు అదుపుల�
భారతదేశం దేశం విభిన్న మతాల.. కలయిక. అంతేకాదు..భారతీయులు తినే ఆహారంలో కూడా ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన అలవాట్లు ఉన్నాయి. దేని రుచి దానిదే. భారత్ లో ఉండే రుచుల గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రుచి అన్నట్లుగా �
ఫోటో..! ఒక జ్నాపకాల దొంతర. ఒక అనుభూతి. అంతేకాదు..కొన్ని ఫోటోలు ఆలోచింపజేస్తాయి. ఎన్నో చేదు..తీపి జ్నాపకాలను ఫోటోలు గుర్తు చేస్తాయి. మరికొన్ని ఫోటోలు ఎన్నో పరిస్థితులను కళ్లకు కడతాయి. ఇంకొన్ని ఫోటోలు మనస్సును కదిలిస్తాయి. ఆలోచింపజేస్తాయి. అను�
భారతదేశ అతి పెద్ద ప్రైవేట్ రంగ సంస్థ HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డును కలిగి ఉన్నారా? నెట్ బ్యాంకింగ్, మెుబైల్ యాప్ లను ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం జనవరి 18, 2020 న బ్యాంక్ సేవలకు అంతరాయం కలుగనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తె
బాలీవుడ్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల కొడుకు తైమూర్ అలీ ఖాన్ వార్తల్లో నిలిచాడు. ఈ బుడ్డోడి డైపర్స్ ఖర్చు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తమ ముద్దుల కుమారుడు తైమూర్ డైపర్ల కోసం సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ చేస్తోన్న ఖర్చుకు సంబంధించ�
సంక్రాంతి పండుగ రోజున కేరళలోని త్రిస్సూర్ లోని చెఫ్ లు ప్రపంచ రికార్డును సృష్టించారు. దక్షిణ భారతదేశంలోని బేకర్స్ కలిసి బుధవారం (జనవరి 15) 6.5కిలో మీటర్ల కేకు ను తయారు చేసి ప్రపంచ రికార్డును సాధించారు. 605 కిలోమీటర్ల (4 మైళ్లు) పొడవైన కేకును తయారు చ�
పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన పాక్ వాసులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రంలోని నాట్వారా గ్రామంలోని పంచాయితీ ఎన్నికల్లో పాక్ నుంచి 18 సంవత్సరాల క్రితం వలస వచ్చిన నీతా సోధా నాట్వా�
బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని
బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఏపీలో రెండూ పార్టీలు కలిసి పని చేయాలని
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని పర్యటన వాయిదా పడింది. గురువారం(జనవరి 16,2019) ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని, రాజధాని
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా గురించి నన్ను కాదు.. చంద్రబాబు, జగన్ ని అడగండి అని అన్నారు. వైసీపీకి చెందిన 22మంది ఎంపీలను నిలదీయండి అని అన్నారు. ఎంపీలను ఇస్తే హోదా తెస్తా అన్న జగన్.. ఇప్పుడు �
టీడీపీ, వైసీపీతో పొత్తులు, సంబంధాలపై బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీ, వైసీపీలతో ఎలాంటి పొత్తులు ఉండవని సునీల్ దేవ్ ధర్ స్పష్టం
దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఏఏపై నెలకొన్న అనుమానాలను, భయాలను తొలగించే
రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని
ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు