Home » Author »veegam team
ఏపీ రాజకీయాల్లో కొత్త బంధం మొదలైంది. కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు
మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్-ఏ లిస్టులో ధోనీ పేరు లేదు. అంతేకాదు వార్షిక కాంట్రాక్టుల జాబితాలోనూ ధోనీకి చోటు దక్కలేదు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 కాలానికి బీసీసీఐ వార్ష
ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానులు వద్దు ఒక
స్నేహం అంటే ఒక మంచి మిత్రుడు అని అర్ధం. ఆపద సయమాల్లో మనకు తోడుగా ఉండి, సంతోషాలను పంచుకునేవాడు నిజమైన మిత్రుడు. కుటుంబం తర్వాత మనం ఎక్కువ ప్రేమించే వ్యక్తి అంటే స్నేహితుడు. అలాంటి స్నేహితుడు దొరకాలంటే అదృష్టం ఉండాలి. స్నేహం అంటే ఒక మనుషుల్లోన�
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె తాజాగా నటించిన సినిమా ఛపాక్. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తీసిన చిత్రమిది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా చూశాక లక్ష్మి అగర్వాల్ నాలుగేళ్ల కుమార్తె ‘పిహు
చైనాలోని జినింగ్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది. అంతా చూస్తుండగానే అందులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్�
పాకిస్తాన్ జర్నలిస్ట్ అమిన్ హఫీజ్ మరోసారి వార్తల్లో చెక్కర్లు కొడుతున్నాడు. ఆయనకు న్యూస్ రిపోర్టింగ్ చేయడమంటే ఓ పాషన్. అందుకే అందరిలా కాకుండా.. వెరైటీగా రిపోర్టింగ్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. గతంలో గాడిద మీద కూర్చొని రిపోర్టింగ్ చేశాడు. ఇప�
టిక్ టాక్ యాప్ లో ఇప్పటివరకు పెద్దగా స్టార్ హీరో, హీరోయిన్లు ఎవరు జాయిన్ కాలేదు. తక్కువమంది స్టార్ లు మాత్రమే టిక్ టాక్ లో జాయిన్ అయ్యారు. అయితే ఆరుగురు టప్ సెలబ్రెటీలు మాత్రం టిక్ టాక్ యాప్ ను ఫాలో అవుతున్నారు. టిక్ టాక్ యాప్ మొదట సెప్టెంబ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తన రైలు ఏదంటే.. ఇండియన్ రైల్వే. జమ్మూ కాశ్మీర్ లోని చెనాబ్ నదిపై రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు. ఇది కాశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. ఇది పారిస్లోని ఐకానిక్ ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్ల ఎత్తులో ఉంటుం
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్ధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఫిక్స్ డ్ డిపాజిట్(FD) వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు జనవరి 10, 2020 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది.
కొన్ని మొక్కలు చాలా దృఢంగా ఉంటాయి. ఎంత దృఢంగా ఉంటాయంటే.. అసలు ఆక్సిజన్ లేకపోయినా బతకగలవు. అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ బ్రతుకగలవు. మరి 1000 సంవత్సరాలకు పైగా జీవించే చెట్లను ఎప్పుడైనా చూశారా? తాజాగా చెట్లపై శాస్త్రవేతలు చేసిన పరిశోధనలో 1
వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన కొత్త ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా మీరు పెంపిన మెసేజ్ ను మీకు కావాల్సిన టైం లో మాయం చేయొచ్చు. మీరు పంపిన మెసేజ్ ను ఎంత సేపట్లో డిలిట్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు. మీరు స్పెషల్ గా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన �
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ డ్యాన్స్ ఇరగదీస్తాడని మనందరికీ తెలిసిన విషయమే. హృతిక్ సినిమా విడుదలవుతుందంటే చాలు కేవలం డ్యాన్స్, యాక్టింగ్ చూడ్డానికి మాత్రమే థియేటర్లకు వెళ్తారు. మరి అంత పెద్ద డ్యాన్సర్ కు మరొకరి డ్యాన్స్ నచ్చడం అంటే
అందరూ అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు.. కానీ, ఓ జంట మాత్రం ఏకంగా అగ్నిపర్వతం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే.. ఈ వింత ఘటన ఫిలిప్పిన్స్ లో చోటుచేసుకుంది. అంతేకాదు వారికి జీవితాంతం గుర్తుండిపోయేలా అదే సమయ
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అవిశ్వాస తీర్మానం భయపెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ను దిగువ సభ అభిశంసించిన సంగతి తెలిసిందే. సెనేట్లోనూ అభిశంసన
జనసేనాని పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక రోజు పవన్ కల్యాణ్ హాజరై రైతులకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్
రాష్టం విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్కు స్థానం లేకుండా పోయింది. విభజన పాపం అంతా కాంగ్రెస్దే అనే భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ఎన్నికలను ఎదుర్కొంది. కానీ ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని అసాధారణ ప�
మూడు రాజధానుల విషయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చినట్టే ఉంది. బీజేపీ కోర్ కమిటీ ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. నిజానికి మూడు
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్ అమల్లోకి తెచ్చారు. ఇకపై బైక్ పై ఇద్దరు వెళ్తే... ఆ ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పటివరకు బైక్ నడిపే వారు మాత్రమే హెల్మెట్
రాజధాని రణరంగం అవుతుంటే.. నందమూరి వారసుడు ఎక్కడ? చంద్రబాబు, లోకేష్లు ఆందోళనలతో దూసుకెళ్తుంటే, టీడీపీ వ్యవస్థాపకుడి కుమారుడు ఎక్కడ? పార్టీలో అత్యంత