Home » Author »veegam team
ఏపీ రాజధాని రగడపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పాలన ఒకే చోట ఉండాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని పవన్ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రజలు కోరుకున్నది కాదని.. వైసీపీ నేతలు కోరుకున్నదని పవన్ అన్నారు. రాజధానిపై అందరికి ఆమోదయ�
కాకినాడలో జనసేన కార్యకర్తలపై దాడి ఘటనపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన కార్యకర్తలపై అకారణంగా దాడి చేశారని మండిపడ్డారు. మీరు బూతులు తిట్టి,
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా.. రాజధాని రగడపై స్పందించారు. ఏపీ సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. ఏ జిల్లాలో సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే జగన్ వెన్నుపోటు పొడిచారని
ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి 20 వాహనాలతో కాకినాడ బయలుదేరారు. పవన్ తో పాటు భారీగా జనసేన కార్యకర్తలు కాకినాడకు చేరుకుంటున్నారు. అటు కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటికి వ
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే విషయం అందరికి తెలిసిందే. ఆయన ఎమోషన్ల, ఫన్నీ, స్ఫూర్తినిచ్చే పోస్టులను షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ 60 ఏళ్ళ వ్యక్తి నైపుణ్యా, సామర్ధ్యాల గురించి షేర్ చేసిన వీడియోన�
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుట్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది. అమ్మఒడి డబ్బు ఒకరి ప్రాణం తీసింది. అమ్మఒడి డబ్బు ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. అమ్మఒడి
పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహకులు, పందెం రాయుళ్లు పోలీసుల ఆంక్షలు భేఖాతరు చేస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు ప్రారంభం అయ్యాయి. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కోడి పందాలను ప్రారంభించారు. పోలీసుల హెచ్చరికలను ఫ్లెక్సీలకే పరిమితం చేసి కోళ్ల కొట్లాను ప్రారంభించారు. ఇక ఎమ్మెల్యేనే కోడి పందాలు ప్రారంభించడంత�
పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటి కోడి పందానికి సిద్ధమయ్యారు. ఏలూరులో కోడి పందాలు ప్రారంభం కాబోతున్నాయి.
సంక్రాంతి అంటేనే.. ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. రంగవల్లులు.. భోగిమంటలు.. పిండివంటలు.. కోడిపందాలు..ఇక కోనసీమలో జరిగే సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
నల్లగొండ జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలోని ఉచ్చుకు చిరుత చిక్కింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. కోడి పందాల కోసం దూర ప్రాంతాలను నుంచి పందేం రాయుళ్లు చేరుకుంటున్నారు. మరోవైపు కోడి పందాలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.
సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన పండగ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా జరుపుకొనే విశిష్టమైన పండుగ.
అల్లు అర్జున్, పూజా హగ్డే కలిసి నటించిన సినిమా ‘అలా వైకుంఠపురములో’. ఈ సినిమా సంక్రాంతికి రిలీజై.. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సంధర్భంగా బన్నీకి సోషల్ మీడియాలో స్టార్ హీరోల నుంచి శుభాకాంక్షలు వెల్లువెతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీ
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధు�
సంక్రాంతి పండుగ వేళ కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. నీటి కాల్వలో పడి తల్లిని కాపాడి కొడుకు మృతి చెందాడు.
యూట్యూబ్లో ఏదైనా వీడియో బాగా నచ్చితే వంద సార్లు చూస్తాం. కానీ ఓ నెటిజన్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ తెరకెక్కిస్తున్న బ్లాక్ విడో సినిమా టీజర్ను 28,763 సార్లు వీక్షించాడట.
చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అంబులెన్స్ ఒకరి ప్రాణం తీసింది.
ఏపీలోని గ్రామ సచివాలయాల్లో పశుసంవర్థక శాఖ పరిధిలోని ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (AHA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 6వేల 858 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలు ఉంటాయి. పదోతరగతి విద్యార్హతతో సంబంధిత విభా�