Samantha : 3 యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా
సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్పై కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు సమంత..
Samantha: అక్కినేని నాగ చైతన్య – స్టార్ హీరోయిన్ సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇక్కడితో అటువంటి రూమర్లు ఆపండి అంటూ సమంత రిక్వెస్ట్ చేసినా సరే.. గాసిప్స్ రాస్తూ ఆ వీడియోలను వైరల్ చేశారు.
Samantha : ప్రీతమ్, సమంతను ఏమని పిలుస్తాడో తెలుసా?..
దీంతో సమంత సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వార్తలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్పై కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు.. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్పై సమంత పిల్ దాఖలు చేశారు..
Samantha – Preetham Jukalker : మా మధ్య రిలేషన్ ఏంటనేది నాగ చైతన్యకు కూడా తెలుసు
బుధవారం హైకోర్టు న్యాయవాది బాలాజీ, సమంత తరుపున వాదనలు వినిపించనున్నారు.. చై – సామ్ విడాకుల అనంతరం ప్రొఫెషన్ల్ లైఫ్పై ఫోకస్ పెట్టారు. సమంత ‘శాకుంతలం’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. ఇటీవలే సామ్ తెలుగు, తమిళ్ భాషల్లో నటిస్తున్న రెండు సినిమాలు అనౌన్స్ చేశారు మేకర్స్.
ChaySam : సంసారాలన్నీ రచ్చబండలు.. బతుకు జట్కా బండ్లే.. మాధవి లత షాకింగ్ కామెంట్స్..