Vijayawada : భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను గొంతుకోసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా విడిపోయి ఒంటరిగా ఉన్న భార్యాభర్తలు నిన్న గవర్నర్ పేటలోని ఒక హోటల్ లో గది తీసుకున్నా

Vijayawada : భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త

Husband Kills Wife In Vijayawada

Vijayawada :  విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను గొంతుకోసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా విడిపోయి ఒంటరిగా ఉన్న భార్యాభర్తలు నిన్న గవర్నర్ పేటలోని ఒక హోటల్ లో గది తీసుకున్నారు.

వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండంగా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్యను గొంతుకోసి హత్యచేశాడు భర్త. అనంతరం గవర్నర్ పేట పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.
Also Read : Pak : కూరగాయల ధరలు కట్టడి చేయటానికి రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్
కేసు నమోదు చేసుకుని పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.