PM Modi In Varanasi : వారణాశిలో గంగా హారతిని తిలకించిన మోదీ
వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ...సోమవారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనంలో గంగా ఘాట్ కు
PM Modi In Varanasi : వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ…సోమవారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ వాహనంలో గంగా ఘాట్ కు చేరుకున్న మోదీ.. స్వామి వివేకానంద క్రూయిజ్ షిప్ లో నదిలోకి వెళ్లి గంగా హారతిని తిలకించారు.
గంగా హారతి సందర్భంగా ఏర్పాటు చేసిన శివ దీపోత్సవం అందర్నీ ఆకట్టుకుంది. దీప కాంతుల్లో గంగా ఘాట్ మెరిసిపోయింది. భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. ఈ కార్యకమ్రంలో 12 బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉపముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.
ALSO READ Kashi Vishwanath Corridor : కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని
ALSO READ PM Modi : కార్మికుల మధ్య కూర్చొని మోదీ లంచ్
ALSO READ Aklesh Yadav : చివరి చరమాంకంలోనే కాశీకి..మోదీ వారణాశి పర్యటనపై అఖిలేష్