PM Modi In Varanasi : వారణాశిలో గంగా హారతిని తిలకించిన మోదీ

వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ...సోమవారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్​తో​ కలిసి పాల్గొన్నారు. ఎలక్ట్రిక్​ వాహనంలో గంగా ఘాట్ కు

PM Modi In Varanasi : వారణాశిలో గంగా హారతిని తిలకించిన మోదీ

Modi (1)

PM Modi In Varanasi :  వారణాసి పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ…సోమవారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్​తో​ కలిసి పాల్గొన్నారు. ఎలక్ట్రిక్​ వాహనంలో గంగా ఘాట్ కు చేరుకున్న మోదీ.. స్వామి వివేకానంద క్రూయిజ్​ షిప్ ​లో నదిలోకి వెళ్లి గంగా హారతిని తిలకించారు.

గంగా హారతి సందర్భంగా ఏర్పాటు చేసిన‌ శివ దీపోత్సవం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. దీప‌ కాంతుల్లో గంగా ఘాట్​ మెరిసిపోయింది. భ‌క్తులు కూడా భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఈ కార్య‌క‌మ్రంలో 12 బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉపముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.

ALSO READ Kashi Vishwanath Corridor : కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని

ALSO READ PM Modi : కార్మికుల మధ్య కూర్చొని మోదీ లంచ్

ALSO READ Aklesh Yadav : చివరి చరమాంకంలోనే కాశీకి..మోదీ వారణాశి పర్యటనపై అఖిలేష్