నవీన్ నాయని దర్శకత్వంలో తరుణ్ తేజ్
తరుణ్ తేజ్, లావణ్య జంటగా రాబోతున్న ‘ఉండిపోరాదే’ చిత్రాన్ని డాక్టర్ లింగేశ్వర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
తరుణ్ తేజ్, లావణ్య జంటగా రాబోతున్న ‘ఉండిపోరాదే’ చిత్రాన్ని డాక్టర్ లింగేశ్వర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
తరుణ్ తేజ్, లావణ్య జంటగా రాబోతున్న ‘ఉండిపోరాదే’ చిత్రాన్ని డాక్టర్ లింగేశ్వర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రాజమండ్రి, మైసూర్, కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేసిన షూటింగ్ తో ఇప్పటికే ఈ చిత్రం 80 % చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మరో హైదరాబాద్, అండమాన్ దీవుల్లో తీయబోయే సన్నివేశాలతో మిగిలిన 20 % షూటింగ్ కూడా పూర్తి కానుంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో అసోసియెట్ దర్శకుడి గా పనిచేసిన నవీన్ నాయని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కాగా మా చిత్రంలో తరుణ్ తేజ్, లావణ్య , కెధార్ శంకర్, సత్య కృష్ణన్, సిధ్ధిక్షా, అల్లు రమేష్, నారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also : ఉగాది స్పెషల్: రాక్షసుడు ఫస్ట్లుక్ విడుదల