Ysrcp – NDA: ‘వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం బెటర్’

 ఆంద్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని అంటున్నారు కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రాందాస్ అథవాలే.

Ysrcp – NDA: ‘వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడం బెటర్’

Ysrcp Merging

Ysrcp – NDA: ఆంద్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని అంటున్నారు కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రాందాస్ అథవాలే. నేషనల్ హైవేస్, టూరిజం, ప్రాజెక్టులు వంటి పనులు పూర్తి చేసుకునే అవకాశం దొరుకుతుందని చెప్పారు.

స్ట్రాంగ్ పార్టీ అయిన కాంగ్రెస్ రోజురోజుకు పతనం అవుతోంది. అందుకే ఎన్డీఏలో చేరేందుకు వైసీపీ సుముఖంగా ఉంటే తానే స్వయంగా మోదీ, జేపీ నడ్డాతో చర్చిస్తానని ఆయన అన్నారు.

పాకిస్థాన్ కశ్మీర్ కు దూరంగా ఉంటే మంచిదని.. ఈ విషయంలో పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ చొరవ తీసుకుంటే పాక్ డెవలప్ అవుతుందని అంటున్నారు. త్రీ క్యాపిటల్ ఇష్యూ.. రాష్ట్ర పరిధి లోని అంశం మాత్రమే. కేంద్రం పరిధిలో లేదు. పరిశ్రమల ప్రైవేటైజేషన్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగింది.

………………………………………. : మద్యంబాబులకు షాక్..రెండు రోజులు వైన్స్ షాపులు బంద్!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎస్‌సీ‌, ఎస్‌టీ రిజర్వేషన్ లబ్దికి విఘాతం కలుగుతుంది. అందుకే పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేశామని అభిప్రాయపడ్డారు రాందాస్ అథవాలె.