Home » ACCUSED
అవే నిరసనలు..అదే ఆక్రోషం..అదే ఆవేదన..నిందితులను తమకు అప్పచెప్పండి..బహిరంగంగా వారికి శిక్ష వేస్తాం..లేదా..అందరి ముందు..ఉరి తీయండి..అంటూ డాక్టర్ ప్రియాంక అత్యాచారం, హత్య కేసులో చలించిపోయిన వారు డిమాండ్ చేస్తున్నారు. షాద్ నగర్ పీఎస్ ఎదుట 2019, నవంబర్
డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య కేసులో నలుగురు నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. మహబూబ్ నగర్ జైలుకు తరలించాలని అనుకున్నా ప్రజాగ్రహంతో పోలీసులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. భారీ భద్రత మధ్య చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిని
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారం కేసులో నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో మేజిస్ట్రేట్ పాండునాయక్ ఎదుట పోలీసులు నలుగురు నిందితులను హాజరుపర్చారు.
లైంగిక దాడి కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జరిమానా డబ్బులు బాధితురాలికి ఇవ్వాలని తీర్పులో వెల్లడించారు.
తొమ్మిదేళ్లు ప్రేమించాడు. ఏడాదిన్నర క్రితం గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హోదా రావడంతో విడాకులు కావాలంటూ భార్యను వేధిస్తున్నాడు. ఇదీ.. కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్రెడ్డి బాగోతం. తన భర్తపై ఫిర్యాదు చేస్త
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కోసం బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాజీ మంత్రి గోపాల్ ఖంద మద్దుతు తీసుకోవడాన్ని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. గోపాల్ ఖంద మద్దతు విషయంలో వరుస ట్వీట్ల
ఫేస్బుక్ ఆధారంగా ఓ అత్యాచార నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన భోపాల్లో చోటు చేసుకుంది.
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లపై ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం,లాభాల కోసం
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్(PMC బ్యాంక్)కస్టమర్లు ఇవాళ ముంబై వీధుల్లో ఆందోళన చేపట్టారు. పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో ఆర్బీఐ సరైన చర్యలు తీసుకోలేదని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అలసత్వాన్ని ప్రశ్న�
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ – ఐఎంఎస్ స్కామ్లో నిందితులను రెండు రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. దేవికా రాణితో పాటు మరో ఆరుగురిని అక్టోబర్ 09 నుంచి 10వ తేదీ వరకు కస్టడీకి అనుమతించింది. వీరిని ఆ రోజుల్లో సుదీర్ఘంగా వి�