Home » ACCUSED
దిశా హత్యచారం కేసులో పారిపోయిందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ పెద్ద పెట్టున్న ప్రజలు నినాదాలు చేస్తున్నారు. షాద్ నగర్లోని చటాన్ పల్లి వద్దకు భ�
దిశా నిందితులు పారిపోతుండగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీనిపై లాయర్ అడ్వకేట్ హర్షం వ్యక్తం చేశారు. దిశాను ఎక్కడైతే హత్యాచారం చేశారో..అక్కడే నిందితులను తీసుకెళ్లడం..స్పీడుగా రిజల్ట్ తీసుకరావడం అభినందనీయమన్నారు. ఈ కేసులో సీపీ సజ్జనార్ చేసి�
దిశా నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దిశాను ఎక్కడ చంపారో అక్కడే ఎన్ కౌంటర్ చేశారు. చటాన్ పల్లి వద్ద నలుగురు నిందితులు పారిపోతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీపీ సజ్జనార్ అధికారికంగా నిర్ధారించారు. దేశ వ్యాప్తంగా దిశపై హత్యాచారం కేసు�
బాలీవుడ్ హీరో, మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేశ్ దేశ్ ముఖ్ రైతు రుణమాఫీ పొందారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతు రుణమాఫీ కింద రితేశ్.. ఆయన సోదరుడు అమిత్ దేశ్ముఖ్ 4కోట్ల 70లక్షలు లోన్ తీసుకున్నట్లు, కొన్ని డాక్య
దిశ హత్యకేసులో కీలక ముందడగు పడింది. అత్యాచారం ఆపై హత్య ఎలా జరిగిందో సాక్ష్యాధారాలతో సహా నిరూపించేందుకు.. నిందితులను పోలీసుల కస్టడీకి అనుమతించింది షాద్నగర్ కోర్టు. మూడు రోజుల పాటు కస్టడీ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. ఎట్టకేలకు వారం రోజ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉరిశిక్ష నుంచి నిందితులు బయటపడ్డా..తన నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యాలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ కొనసాగుతోంది. నలుగురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ శ్యాంప్రసాద్ ముందు పోలీ
చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులు భారీగా జైలు దగ్గరికి తరలివస్తున్నారు. బైక్ లపై చేరుకుంటున్నారు. అటు మహిళలు, విద్యార్థినులు కూడా పెద్ద
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక ముందు జాగ్రత్తే.. నిందితులను పట్టించింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఆధారంగా నిలిచింది. ఈ కేసు
డాక్టర్ ప్రియాంకరెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులను ఎట్టకేలకు జైలుకు చేర్చారు పోలీసులు. భారీ భద్రత నడుమ షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. షాద్ నగర్ పీఎస్ దగ్గరి నుంచి చర్లపల్లి జైలు వరకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత�