Home » ACCUSED
సహోద్యోగి కూతురుని లైంగికంగా వేధించిన కేసులో ముంబైకి చెందిన ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యాడు. ఒకే కాలనీలో నివసిస్తున్న తన సహోద్యోగి 12ఏళ్ల కూతురిని హెడ్ కానిస్టేబుల్ దారుణంగా హించాడు. ప్రైవేట్ పార్ట్స్ లో తాకుతూ బాలికను వేధించాడ�
ESI స్కామ్ నిందితులకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ESI డైరక్టర్ దేవికారాణి సహా ఏడుగురు నిందితులను చంచల్ గూడ జైలుకి తరలించారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి గురువారం దేవికారాణి 23మంది ఇళ్లలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఏసీబ�
దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించిన స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే,సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని ఇవాళ(సెప్టెంబర్-24,2019)సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది. ఫ్ జస్టిస్ రంజన్ గగోయ్�
పాకిస్థాన్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దేశంలో హిందువుల్ని, సిక్కులను హింసిస్తున్నారంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ కుమార్ సంచలన వ్యాఖ
తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఇద్దరు వ్యక్తులకు నార్కో అనాలసిస్ టెస్ట్లను పూర్తి చేశారు అధికారులు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య జరగగా.. ఈ కేసుక�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులు విడుదల అయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి మారుతీరావు, శ్రవణ్ కుమార్, కరీమ్ ఆదివారం (ఏప్రిల్
భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించడం వల్లే 26/11 హీరో…IPS ఆఫీసర్ హేమంత్ కర్కరే చనిపోయాడని అన్నారు. గురువారం(ఏప్రిల్-18,2019)భోపాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ….హేమంత్ నన�
మాలెగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాద్వి ప్రజ్ఞ ఠాకూర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. బుధవారం (ఏప్రిల్-17, 2019) ఆమె ఆ పార్టీలో చేరారు. భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున దిగ్విజయ్ సింగ్ బరి�
పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే.
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని..బెయిల్ కోసం 5లక్షల పౌంట్లు చెల్లించేందుకు సిద్దమంటూ నీరవ్ చేసిన విజ్ణప్తిని కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ కు