ACCUSED

    నేను శపించాను…26/11 హీరో చచ్చిపోయాడు

    April 19, 2019 / 09:57 AM IST

    భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపించడం వల్లే 26/11 హీరో…IPS ఆఫీసర్ హేమంత్‌ కర్కరే చనిపోయాడని అన్నారు. గురువారం(ఏప్రిల్-18,2019)భోపాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ….హేమంత్ నన�

    బీజేపీలో చేరిన సాద్వి ప్రజ్ఞ

    April 17, 2019 / 08:54 AM IST

    మాలెగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాద్వి ప్రజ్ఞ ఠాకూర్ బీజేపీలో జాయిన్ అయ్యారు. బుధవారం (ఏప్రిల్-17, 2019) ఆమె ఆ పార్టీలో చేరారు. భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున దిగ్విజయ్ సింగ్ బరి�

    ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్న నీరవ్

    March 21, 2019 / 02:12 PM IST

     పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే.

    లండన్ జైలుకి నీరవ్ : నో బెయిల్

    March 20, 2019 / 01:35 PM IST

    పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని..బెయిల్ కోసం 5లక్షల పౌంట్లు చెల్లించేందుకు సిద్దమంటూ నీరవ్ చేసిన విజ్ణప్తిని కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ కు

    ఏం జరిగింది : ప్రీతిరెడ్డి హత్య కేసులో వీడని చిక్కుముడి

    March 8, 2019 / 04:31 AM IST

    ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణహత్యకు గురైన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడటం లేదు. అసలు ప్రీతి మరణానికి ముందు ఏం జరిగిందన్నదానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రీతి హత్య కేసులో  నిందితుడిగా భావిస్తున్న ఆమె మాజీ ప

    అగస్టా కుంభకోణం కేసులో సక్సేనాకు బెయిల్

    February 25, 2019 / 01:51 PM IST

    అగస్టా వెస్ట్ లాండ్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన రాజీవ్ సక్సేనాకి ఢిల్లీ పటియాల హౌస్ కోర్టు  సోమవారం(ఫిబ్రవరి-25,2019) బెయిల్ మంజూరు చేసింది. రూ.5లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల హామీతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాలను తారుమ

    జయరాం కేసు : నిజం ఒప్పేసుకున్న రాకేష్

    February 15, 2019 / 06:29 AM IST

    జయరాం హత్య కేసులో విచారణ జరుగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న రాకేష్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు మార్క్ ఇన్వెస్టిగేషన్‌లో రాకేష్ రెడ్డి హత్యకు సంబంధించిన అనే�

    హైదరాబాద్ లోనే బోధ్ గయా పేలుళ్లకు కుట్ర

    January 29, 2019 / 02:59 AM IST

    ఏడాది క్రితం బీహార్ లోని బోధ్ గయలో మూడు పేలుళ్లకు హైదరాబాద్ లోని కుట్ర జరిగిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అప్పట్లో మారేడ్ పల్లి ప్రాంతంలో తలదాచుకున్న సూత్రధారి కౌసర్ పర్యవేక్షణలోనే ఈ పేలుళ్లు జరిగాయని తెలిపారు. ఈ కేసులో సోమవారం(జనవరి