Home » Andhrapradesh News
Covid In Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 69 వేల 062 శాంపిల్స్ పరీక్షించగా..458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. గుంటూరులో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 534 మంది కోవిడ్ నుంచి ప�
దళిత యువకుడికి గుండు కొట్టించిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించారు. వెంటనే స్పందించిన డీజీపీ…యువకుడిపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్ఐ ఫిరోజ్ షాతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల�
వైసీపీ సర్కార్పై టీడీపీ ఎంపీలు కత్తులు దూస్తున్నారు. జగన్ పాలనపై వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా 2020, జులై 16వ తేదీ గురువారం టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వారంతా రాష్ట్రపతి రామ్నాథ్ కో�
ఏపీలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 12 గంటల్లో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 266కు పెరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 56 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఇక నెల్లూరులో 34, గుంటూరు జ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు IPSలకు పదోన్నతులు, బదిలీలు చేసింది జగన్ ప్రభుత్వం. పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్గా హరీశ్ కుమార్ గుప్తా, మెరైన్ పోలీస్ చీఫ్గా ఎ.ఎస్.ఖాన్, ఆర్కే మీనాకు అదనపు డీజీగా పదోన్నతి లభించింది. గుంటూరు రేంజ్ ఐజీగ�
ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకొకముందే అప్పుడే భారీగా నగదు పట్టుబడుతోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. నేతలు ప్రచారంతో బిజీ బిజీగా ఉంటే విద్యార్థులు మాత్రం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. గ్రూపు 1 ప్రిలిమనరీ పరీక్షకు సిద్ధమౌతున్నారు. మార్చి 31న ఈ పరీక్ష జరుగనుంది. అంతలో ఏపీపీఎస్సీ ఓ నిర్ణయం �
డేటా చోరీ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సిట్ నియమించింది. గత కొద్ది రోజులుగా సేవామిత్రలో ప్రజలకు సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్ కంపెనీ నిక్షిప్తం చేసిందనే ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దర్యా�
ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోరును వైసీపీ మరింత ముమ్మరం చేసింది. ఐటీ గ్రిడ్ అంశం ఏపీలో రచ్చ చేస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ రాజ్ భవన్కు చేరుకుని బాబుపై కంప్లయింట్ చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాల�
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు…దూకుడు పెంచారు. పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లపై వరుసబెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇబ్బందుల్లేని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికి పైగా అభ్యర్థులకు సీట్లు కేట�