-
Home » AP Liquor Scam
AP Liquor Scam
అప్పటివరకు జగన్ అధికారంలోకి రారు, వారిని కలుపుకుని వెళ్ళే పార్టీకే భవిష్యత్తు- విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని వస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు చేస్తున్నవే. నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పాను.
విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ వెనక అంతరార్థం ఏంటి? ఆయన టార్గెట్ ఎవరు?
ఇక భవిష్యత్లో ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండని విజయసాయి మాటల వెనక.. రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా పెను మార్పు రాబోతోందా.. లేదా కీలక నేతలపై కేంద్ర సంస్థలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది.
లిక్కర్ కేసు లింకులు ఎక్కడ దాకా? వెలుగులోకి వస్తున్న కొత్త కొత్త పేర్లు
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించి ఏపీలో దోపిడీ జరిగిందని..వైసీపీ కీలక నేతలకు సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది. అప్పుడే అయిపోలేదు..ఇప్పుడే మొదలైందంటూ తెలుగు తమ్ముళ్లు సినిమా డైలాగులు కొడుతున్నారు.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆ ముగ్గురికి బెయిల్ మంజూరు..
ఇద్దరూ ష్యూరిటీ, లక్ష రూపాయలు పూచీకత్తు సమర్పించాలని కోర్టు చెప్పింది.
ఏపీ లిక్కర్ ఫైల్స్ లో బిగ్ ట్విస్ట్.. అట్టపెట్టెల్లో కోట్లు..! నెక్స్ట్ వారి అరెస్ట్ ఖాయమా?
ఇక నెక్స్ట్ అరెస్ట్కు పెద్ద గ్యాప్ ఉండకపోవచ్చని అంటున్నారు. త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రచారంలో ఉన్న వారిలో ఇద్దరు వైసీపీ అగ్రనేతల వంతు కూడా రావొచ్చంటున్నారు.
గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. 12 పెట్టెల్లో రూ.11 కోట్లు.. ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలనం..
ఇవాళ, రేపు మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు జరిపే అవకాశం ఉంది. నగదు సీజ్ విషయంలో చాణక్య, వినయ్ పాత్రపై కూడా సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
జగన్ను అరెస్ట్ చేయడమే టార్గెట్.. ఆ కేసు ఓ కట్టుకథ, నిలబడదు- సజ్జల సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబును అరెస్ట్ చేశారు కనుక జగన్ ను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నారు.
ఏపీ లిక్కర్ కేసు నేషనల్ టాపిక్ కాబోతోందా..? క్లైమాక్స్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న లిక్కర్ కేసు
ఈడీ రంగంలోకి దిగబోతుందట. ఈడీ కనుక దిగితే నిందితులకు ఈ కేసు మరింత తలనొప్పిగా మారడం మాత్రం పక్కా.
ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం? త్వరలో అతిపెద్ద తిమింగలం బయటికొస్తుందన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమని కొల్లు రవీంద్ర అన్నారు. రూ.3,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటివరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికి వచ్చాయని చెప్పారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
దీనిపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.