Home » AP
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. వరద బాధితులకు వసతి, ఆహారం, అవసరమైన మందులు సరఫరా చేయాలని సూచించారు.
నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తీవ్ర తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మైపాడు- రామతీర్థం మధ్యలో తీవ్ర తుఫాన్ పాక్షికంగా తీరాన్ని తాకింది.
నెల్లూరు జిల్లాను మిచాంగ్ తుఫాన్ వణికిస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సోమవారం ఉదయం 8 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
మిచాంగ్ తుఫాన్ నేడు (సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
ప్రజలు విచక్షణతో అభివృద్ధిని కోరుకుని ఓటేశారని వెల్లడించారు. బీజేపీని ప్రజలంతా ఆశీర్వదించారని తెలిపారు.
మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీ.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.
ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ధేందుకు చేసే యత్నాన్ని దండయాత్ర అంటూ ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి అంబటి మండిపడ్డారు. మా హక్కులను కాపాడేందుకు యత్నించామని దాన్ని దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
హైకోర్టు పర్యవేక్షణలో ఎత్తు కొలిచేందుకు తమకు అభ్యంతరం లేదని 22మంది అభ్యర్థులు నిన్న అఫిడవిట్ దాఖలు చేశారు.