Home » BCCI
టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాలంటే స్టార్ క్రికెటర్లు అయినా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ఓ రూల్ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కుసైతం బీసీసీఐ ఇవాళ టీమిండియా జట్టును ప్రకటించనుంది.
ఇటీవల టెస్టుల్లో టీమ్ఇండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోపీకి భారత్ జట్టును ఇంకా ప్రకటించలేదు. జట్టు ఫ్రకటన ఆలస్యానికి ఇద్దరు ప్లేయర్లు కారణంగా తెలుస్తోంది. వారి ఫిట్ నెస్ పై పూర్తిస్థాయి స్పష్టత వచ్చాకనే జట్టు ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా జైషా స్థానంలో దేవజిత్ సైకియా, అలాగే, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఎంపికయ్యారు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అతను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.
IND vs ENG T20: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య స్వదేశంలో ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15మంది సభ్యుల జట్టును ప్రకటించగా..
ఆస్ట్రేలియా పర్యటన తరువాత భారత జట్టు మరో సిరీస్కు సిద్ధం అవుతోంది.
ఇంగ్లాండ్తో జరగనున్న టీ20, వన్డే సిరీస్లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు.
ఐర్లాండ్ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది.