Home » BCCI
అయితే, ఆలోగా బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఈనెల 19నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా ఈ నెల 20న బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత తన భవిష్యత్తు పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్ రెండోసారి నిలిచింది. ఈ క్రమంలో బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
సచిన్ టెండూల్కర్కు అరుదైన గౌరవం లభించనుంది.
12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత కోహ్లీ రంజీ ట్రోఫీలో పునరాగమనం చేస్తున్నాడు.
వెన్నుగాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ అదరగొడుతోంది. అయితే.. గాయంతో టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ సిరీస్లో మిగిలిన మ్యాచులకు దూరం అయ్యాడు.
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
టీమిండియాకు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు కల్పించకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత రెండేళ్లుగా వన్డే ఫార్మాట్ లో సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు.