Home » BENGALURU
ఇస్రో శాస్త్రవేత్తల(Isro scientists)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసిన వేళ ప్రొటోకాల్ వివాదం రాజుకుంది.
చంద్రయాన్-3 హీరోలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం శాల్యూట్ చేశారు. ఆగస్టు 23వతేదీన చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా దిగినందుకు ఈ కేంద్రంలో మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని అభినందనలు తెలిపారు....
దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొని, ఆపై గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తిరిగి దేశానికి చేరుకున్నారు. రెండు దేశాల పర్యటన ముగించుకుని శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రధాని
చంద్రయాన్-3 మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలవనున్నారు. చంద్రుడిపై చంద్రయాన్ -3 అంతరిక్ష నౌక విజయవంతంగా అడుగిడటంతో ప్రధాని మోదీ ఇస్రో హీరోలను కలిసేందుకు ఈ నెల 26వతేదీన బెంగళూరు రానున్నారు....
కొత్త రకమైన డెజర్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. అది గులాబ్ జామా? ఐస్ క్యూబా? నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. అదేంటో మీరు కనిపెట్టండి.
మెట్రోల్లో వీడియోలు నిషేధమని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్న ప్రయాణికులు పట్టించుకోట్లేదు. తాజాగా బెంగళూరు రైల్లో ఓ మహిళ పల్టీలు కొడుతున్న వీడియో చూసి జనం షాకయ్యారు.
దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్ ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో బెంగళూరులో ప్రింట్ చేసిన ఈ భవనాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి అయ్యింది.
బెంగళూరు సిటీలో రద్దీగా ఉండే సమయంలో క్యాబ్ బుక్ చేసుకోవడం అంటే చుక్కలు కనపడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ రూ.6 కే ఉబెర్ రైడ్ పొందగలిగానంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
నిశిత్ పటేల్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో కుబెర్నెటెస్ గ్రూపునకు సంబంధించిన మీటింగ్కు వెళ్లాల్సి ఉంది.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై నిల్చుంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. ఇంతలో దారుణం జరిగిపోయింది. Phone Snatch - Bengaluru