Home » BIHAR
తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ ఫేస్ బుక్ లో తేజ్ ప్రతాప్ యాదవ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఈ ప్రభుత్వం మీ గురించి కాదు, అదానీ-అంబానీల గురించి మాత్రమే పట్టించుకుంటుంది..
ప్రతి సంవత్సరం పిడుగులతో బీహార్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు.
ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైన విషయం తెలిసిందే.
బిహార్ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కాటేసింది.
నిందితుల నుంచి 2లక్షల 20వేల రూపాయల క్యాష్, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి.
ఓల్డ్ రాజేంద్ర నగర్లో కోచింగ్ సెంటర్లపై ఎంసీడీ చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా బేస్మెంట్లో ఉన్న 8 కోచింగ్ సెంటర్లను గుర్తించి వాటిలో మూడింటికి సీల్ వేశారు ఎంసీడీ అధికారులు.
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనం బేస్ మెంట్ లోకి వరద నీరు చేరి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
బిహార్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బ్రిడ్జిలు వరుసగా కూలిపోతున్నాయి. గడిచిన 17రోజుల వ్యవధిలో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి.