దీనికి ముందు రాష్ట్రంలోని పునియాలో చేపట్టిన బహిరంగ సభలో నితీశ్ మాట్లాడుతూ ‘‘మేమంతా కలిస్తే బీజేపీని 100 సీట్ల కిందకు తోసివేస్తాం’’ అని అన్నారు. అయితే రాష్ట్రంలో మహా కూటమి నుంచి జీతన్ రాం మాంఝీని తమవైపుకు లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని న�
బిహార్ రాజధాని పాట్నాలో కిసాన్ సమాగం పేరుతో మంగళవారం ఒక కార్యక్రమం జరిగింది. దీనికి సీఎం నితీష్ కుమార్తోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఇది రైతు సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారుల్లో ఒకరు ఇంగ్లీష్ల�
గతంలో కుష్వాహాకు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అనే పార్టీ ఉండేది. అయితే 2021 మార్చిలో దాన్ని జేడీయూలో విలీనం చేశారు. అయితే జేడీయూ, ఆర్జేడీ పొత్తు అనంతరం ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినప్పటి నుంచి కూ
రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యపై నితీశ్ తీవ్ర స్థాయింలో స్పందించారు. దేశంలోని విపక్షాలన్నీ ఏకమైతే భారతీయ జనతా పార్టీ నిట్టనిలువునా పడిపోతుందని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్�
ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒకరు. గతంలో కూడా ఆయన పేరు ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే, ఇంతకాలం నితీష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడలేదు. తాజాగా దీనిపై నితీష్ కుమ�
బీహార్లో దోపిడీగాళ్లు బరితెగించారు. ఏకంగా ఓ రైల్వే ట్రాక్నే దొంగిలించారు. అక్కడో ట్రాక్ ఉందనే ఆనవాళ్లు లేకుండా మాయం చేశారు.
బిహార్, సారణ్ జిల్లా ముబారక్పూర్లో గ్రామ పెద్దల్లో ఒకడైన విజయ్ యాదవ్పై ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అమితేష్ కుమార్, అతడి ఇద్దరు స్నేహితులే తనపై కాల్పులు జరిపి ఉంటారని విజయ్ యాదవ్ భావించాడు.
కోడి గుడ్లు పంచుకునే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఓ వర్గంవారు మరో వర్గంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి.
వీధి కుక్క ఓ పట్టన వాసుల వెన్నులో వణుకు పుట్టించింది. 70 మందిని కరిచి వారిని ఆసుపత్రి పాలు చేసింది. బిహార్ లోని అరా పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కుక్క స్వైర విహారం చేయడంపై భోజ్ పూర్ సూపరిం�
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం మరోమారు కలకలం చేరింది. సివాన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతనే వీరి