Home » Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీ2025లో గ్రూప్ స్టేజీలో తమ చివరి మ్యాచ్లో విజయంతో ముగించాలని పాక్, బంగ్లాదేశ్లు కోరుకుంటున్నాయి.
పాకిస్తాన్ జట్టు పై ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గ్రూప్ -బి నుంచి సెమీఫైనల్ కు చేరే రెండు జట్లు ఏవనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
అక్షర్ పటేల్కు రోహిత్ శర్మ తాను ఇచ్చిన డిన్నర్ హామీని నిలబెట్టుకున్నాడా? లేదా? అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్కు చేరకుండానే నిష్ర్కమించిన పాకిస్తాన్ పై విమర్శల వర్షం కురుస్తోంది
ఆస్ట్రేలియా, దక్షిణాప్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే..
పాక్ పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న భారత్ ఒక్క రోజు మాత్రమే ఆ స్థానంలో కొనసాగింది.
ప్రస్తుతం పాక్ ఉన్న ఫామ్లో భారత బి జట్టును కూడా ఓడించలేదని టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అన్నారు.
టీమ్ఇండియా ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మరోసారి తమ అక్కసు వెళ్లగక్కారు.
చిన్ రవీంద్ర వయసు 25 ఏళ్లు మాత్రమే.