Change

    వాల్మీకి టైటిల్ మారింది: మొదటిసారి ఓడిపోయా అనిపిస్తోంది

    September 20, 2019 / 01:40 AM IST

    వాల్మీకి టైటిల్‌పై తలెత్తిన వివాదానికి సినిమా యూనిట్ తెరదించింది. సినిమా పేరును గద్దలకొండ గణేష్‌గా మార్చింది. బోయ సామాజిక వర్గం నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఈ సినిమా మారిన టైటిల్‌తో సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం

    వాల్మీకి సినిమాపై హైకోర్టులో పిటిషన్

    September 9, 2019 / 11:28 AM IST

    వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. వాల్మీకి కులస్తులను కించపరిచేలా సినిమా తీసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయ హక్కుల సమితి హైకోర్టులో పిటిషన్ వేసింది. సెన్సార్ బోర్డు అనుమతి ప్రతాలతో పాటు పూ�

    కొత్త చలాన్ల ఎఫెక్ట్ : తెలంగాణలో మార్పు మొదలైంది

    September 9, 2019 / 04:23 AM IST

    సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఫైన్లు భారీగా విధిస్తున్నారు. వేల రూపాయలు కట్టాల్సి వస్తోంది. సరైన పత్రాలు లేకుండా

    ఏపీలో 4 రాజధానులు…సీఎం జగన్ చెప్పారంటూ టీజీ సంచలన వ్యాఖ్యలు

    August 25, 2019 / 11:59 AM IST

    ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని మారుస్తామని బీజేపీ నాయకులతో ఏపీ సీఎం జగన్ చెప్పారని, ఆ విషయాన్ని వాళ్లే తనకు చెప్పారన్నారు. ఈ

    రాజధానిపై మంత్రి కొడాలి కీలక వ్యాఖ్యలు…టీడీపీ నేతల ఉద్యమాలు కూడా ఆపలేవు

    August 22, 2019 / 03:02 PM IST

    రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని.. తాము చేసిన అక్�

    మోడీ,షా,యోగి కొత్త హెయిర్ స్టైల్ చూశారా!

    April 24, 2019 / 09:33 AM IST

    ప్రముఖ హేర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌ రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే హబీబ్ చేరిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్,తదితర బీజేపీ నాయకుల హేర్‌ స్టైల్స్‌ సడన్ గా

    ప్రయాణికులకు సూచన : Goutami Express విజయవాడలో ఆగదు

    April 13, 2019 / 03:03 AM IST

    లింగంపల్లి – కాకినాడ మధ్య నడిచే (12737/38) గౌతమి ఎక్స్ ప్రెస్ ఇక విజవాడలో ఆగదు. రాయనపాడు మీదుగా కాకినాడకు వెళ్లనుంది. ఏప్రిల్ 13వ తేదీ శనివారం నుండి ఇది అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఎక్స్‌ప్రెస్ విజయవ�

    జైళ్లోనే జీవితాంతం ఉంటామంటున్న ఖైదీలు

    April 7, 2019 / 09:39 AM IST

    సాధారంగా జైలు జీవితం అంటే అందరూ భయపడిపోతారు.నాలుగు గోడల మధ్య నరకం అని భావిస్తుంటారు.ఆ జైళ్లల్లో శిక్షలు అనుభవించినవాళ్లయితే పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని చెప్తుంటారు.య అయితే ఓ జైలుకి వెళ్లిన ఖైదీలు మాత్రం ఆ జైలు వదిలిపెట్టేందుకు �

    ఏపీ ఎన్నికలు 2019 : పూతలపట్టు టీడీపీ అభ్యర్థి ఛేంజ్

    March 21, 2019 / 10:59 AM IST

    నామినేషన్లు దాఖలు చేయడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కొన్ని పార్టీలు మరికొన్ని అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో లాస్ట్ మినిట్‌లో అభ్యర్థులను ఛేంజ్ చేస్తున్నారు బాబు. దీనితో ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరి

    వస్తున్నా మీకోసం…గంగా యాత్రకు సిద్ధమైన ప్రియాంకా

    March 17, 2019 / 10:17 AM IST

    యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్‌ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ �

10TV Telugu News