Home » chittor
Frog in Onion pakodas : చల్ల చల్లటి వాతావరణంలో వేడి వేడి పకోడిలు తింటే భలేగుంటుంది. అలా ఏపీలోని చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఓ వ్యక్తి పాపం వేడి వేడి ఉల్లి పకోడీలు తినాలనుకున్నాడు. అలా గత సోమవారం (జనవరి 4,2021) సాయంత్రం రాజీవ్ కాలనీలోని పకోడీలు, బజ్జీలు అమ్మే �
తిరుపతి నగరంలోని పద్మావతి మహిళా యూనివర్శిటీ సమీపంలో ఓ ఇంట్లో నాటు సారా తయారు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్లో వీడియోలు చూసి నాటుసారా తయారుచేసి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతను అద్దెకు ఉంటున�
టీడీపీ చీఫ్ చంద్రబాబు తన ఆరోగ్యంపై స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగుంటే మరో 15 ఏళ్లు లేదా 20 ఏళ్లు జీవిస్తానని చెప్పారు. అయినా తన గురించి తాను
రాజధాని మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. మరోసారి జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధాని మార్పు నిర్ణయాన్ని చంద్రబాబు పట్టారు. జగన్ సర్కార్ కి
చిత్తూరు జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ విషాదం నెలకొంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే అంబులెన్స్ ఒకరి ప్రాణం తీసింది.
చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం నెలకొంది. రామకుప్పం మండలం పెద్దబల్దారు గ్రామంలో జల్లికట్టులో ఎద్దు పొడిచి ఓ యువకుడు మృతి చెందాడు.
తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది.
మనుష్యులు పుట్టినరోజులు జరుపుకుంటారు. వారి చనిపోతే వారి కుటుంబసభ్యలు వర్థంతులు జరుపుతారు. ఆరోజున బంధువులకు భోజనాలు పెడతారు. ఇది మన సంప్రదాయం. కానీ తాము ఎంతో ప్రేమగా..ఇంటిలో వ్యక్తిలా పెంచుకున్న కుక్క చనిపోయింది. ఆ ఇంటివారంతా ఎంతో బాధ పడ్డార
చిత్తూరు జిల్లా తిరుపతిలో రౌడీ షీటర్ బెల్ట్ మురళీ..అలియాస్ పసుపులేటి మురళీ హత్యకేసులో పోలీసులు 17మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు తమినాడు రాష్ట్రానికి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్ ను హత్య చేయటానికి రూ.4లక్షలు సుపా�
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.