chittor

    తిరుపతిలో రౌడీ షీటర్ ను నరికి చంపారు

    December 22, 2019 / 06:07 AM IST

    తిరుపతిలో రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలకం రేపింది. నిన్న రాత్రి రౌడీషీటర్ మురళిని గుర్తు తెలియన వ్యక్తలు హత్య చేశారు.

    అమరావతికి ఎలాంటి నష్టం జరుగదు : ఎమ్మెల్యే రోజా

    December 21, 2019 / 10:59 AM IST

    ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమవ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు.

    పవన్ ఆదేశిస్తే ఏ రెడ్డి తలనైనా నరుకుతా : జనసేన నేత వివాదాస్పద వ్యాఖ్యలు

    December 5, 2019 / 11:53 AM IST

    జనసేన నేత సాకే మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆదేశిస్తే ఏ రెడ్డి తలనైనా నరుకుతా అని అన్నారు. పవన్ సిద్ధం అంటే మేమూ సిద్దమే అని అన్నారు. చిత్తూరు జిల్లాలో

    చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నేనే ఉంటా : పవన్ కళ్యాణ్

    December 5, 2019 / 09:36 AM IST

    చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నేనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న వపన్ గురువారం (డిసెంబర్ 5) మదనపల్లెలోని చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ �

    జగన్..నాతో పెట్టుకుంటే కుర్చీ కూలుతుంది..మీ150 మంది ఎమ్మెల్యేలతో పొలం దున్నిస్తా : పవన్

    December 5, 2019 / 08:45 AM IST

    నన్ను..నా పర్యటనను అడ్డుకుంటే సీఎం జగన్ కుర్చీ కదులుద్దని..కుర్చీ కూలిపోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పై  పర్యటిస్తున్న పవన్ కళ్యాణ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. సంచలన వ్యాఖ్య

    క్షుద్రపూజల కలకలం : ఆలయ AEO తో సహా ఐదుగురి అరెస్టు

    November 27, 2019 / 04:01 AM IST

    చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడం సమీపంలోని భైరవకోన ఆలయం దగ్గర క్షుద్ర పూజలు చేసిన ఘటన కలకలం రేపింది. క్షుద్రపూజలు చేస్తూ ముక్కంటి ఆలయ ఏఈవో ధన్ పాల్ పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ధన్ పాల్ తో పాటు తమిళనాడుకు చెందిన  మరో నలుగురు వ్యక్

    కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి..వెల్లుల్లి: కిలో రూ.250

    November 14, 2019 / 09:05 AM IST

    ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని సామెత..అలాగే వెల్లుల్లకి కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఉల్లి,వెల్లుల్లి సామాన్యులకే కాదు..ధనవంతులకు కూడా కన్నీరు తెప్పిస్తున్నాయి. తిరుపతిలో కిలో వెల్లుల్లి రూ.250కి చేరింది.  మహారాష్ట్ర నుంచి �

    తెలుగు కోసం నాలుగు నొక్కితే.. అకౌంట్ లో డబ్బులు మాయం

    October 7, 2019 / 02:04 AM IST

    మోసం చేసేందుకు సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. కాస్త ఆదమరిచి వాళ్లు చెప్పనట్లు చేశారా? మీ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు గల్లంతే… అవును ఇది నిజం.. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు రోజుకు ఏదో ఒక నంబర్ తో ఫోన్ చేసి డబ్బులు నొక్కేందుక�

    సినిమా కాదు : ఏం బ్యూటీరా బాబూ అని వాహనం ఆపారో దోచేస్తారు

    September 24, 2019 / 11:24 AM IST

    టార్చ్ లైట్...ఇది ఓ తమిళ సినిమా. హైవేలపై దోపిడీలకు పాల్పడే ముఠా కథ ఇది. అందంగా అలకరించుకున్న ఓ అమ్మాయి చేతిలో వెలుగుతూ ఉండే ఓ టార్చ్ లైట్ పట్టుకొని రోడ్డు

    ఆభరణాల మాయంపై టీటీడీ ఈవో వివరణ

    August 27, 2019 / 03:16 PM IST

    తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆభరణాల మాయంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. రెండు బంగారు ఉంగరాలు, రెండు బంగారు నెక్లెస్ లు, ఒక బంగారు నాణెం, ఒక వెండి కిరీటం మాయం అయ్యాయని తెలిపారు. రికార్డుల్లో ఉన్న వెండి కంటే అదనంగా వెండి వస్తువ

10TV Telugu News