Home » cm chandrababu naidu
అరకు కాఫీని గిరిజన సోదరీమణులు ప్రేమ, భక్తితో పండిస్తారని ట్వీట్ చేశారు.
నాలుగు రోజుల పాటు ఏపీలోనే మకాం వేసి ప్రాజెక్ట్ పై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రాజెక్ట్ ఇతర పనుల పురోగతిపై నిపుణుల బృందం అధికారులతో చర్చించబోతోంది.
AP Pension Scheme : రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 65 లక్షల 18వేల 496 మంది లబ్ధిదారులకు రూ. 4,408 కోట్లు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
వైసీపీని ఎన్నికల్లో చావు దెబ్బ తీసిన చంద్రబాబు... పాలనలోనూ వైసీపీ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి శ్వేతపత్రాలను అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పదుల సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. మరీ వీరిలో ఎమ్మెల్సీలు అయ్యే అదృష్టవంతులు ఎవరు?
పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పోలవరం విషయంలో పచ్చి అవాస్తవాలు చెబుతూ జగన్ మీద నింద వేసే ప్రయత్నం చేశారు.
Polavaram Project : పోలవరాన్ని చూస్తే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి!
పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరానికి శాపం జగన్ అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
వేల కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలపై హక్కులు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి ఏర్పడింది.
వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకుని కరవురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు ఇది. అలాంటి ప్రాజెక్ట్ జగన్ చేసిన విధ్వంసానికి గురైంది.