Home » cm chandrababu naidu
వైసీపీని ఎన్నికల్లో చావు దెబ్బ తీసిన చంద్రబాబు... పాలనలోనూ వైసీపీ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి శ్వేతపత్రాలను అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పదుల సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. మరీ వీరిలో ఎమ్మెల్సీలు అయ్యే అదృష్టవంతులు ఎవరు?
పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పలేదు. పోలవరం విషయంలో పచ్చి అవాస్తవాలు చెబుతూ జగన్ మీద నింద వేసే ప్రయత్నం చేశారు.
Polavaram Project : పోలవరాన్ని చూస్తే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి!
పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరానికి శాపం జగన్ అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
వేల కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలపై హక్కులు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి ఏర్పడింది.
వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకుని కరవురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు ఇది. అలాంటి ప్రాజెక్ట్ జగన్ చేసిన విధ్వంసానికి గురైంది.
జగన్ ఫోటోతో ఉన్న భూ హక్కు పత్రాలను వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
జగన్ ఫోటోతో ఉన్న భూ హక్కు పత్రాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీసర్వే పూర్తయిన 4,618 గ్రామాల్లో 20.19 లక్షల పత్రాలు గత ప్రభుత్వం హయాంలో ..
ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదంటున్నారు.