Home » CM Revanth Reddy
రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు,
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి.
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదన్నారు.
గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు రెండు లక్షల కటుంబాల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులకి కూడా సహకారం అందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసి విన్నవించినట్లు తెలుస్తోంది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తి రాగం వినిపించిన కవిత
ఎన్ని వేల కోట్లు ఢిల్లీకి పంపించారంటూ కేటీఆర్ నిలదీత
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపడుతామని చెప్పారు. కానీ, ప్రకటనలకే తప్ప యాక్షన్ తీసుకోవలం లేదని..
ఫ్యూచర్ సిటీ పేరును మార్పు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది అంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.